Category: అన్నమయ్య

దసరా ఉత్సవాల పోస్టర్ ల ఆవిష్కరణ లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

సమిష్టి కృషితో సంబేపల్లె శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి దసరా ఉత్సవాలును జయప్రదం చేద్దామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రాయచోటి పట్టణానికి చెందిన షిర్దీ సాయి మహిళా డిగ్రీ అండ్ పిజి కళాశాల డైరెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి,మరియు వైవి నాగిరెడ్డి…

రోబోటిక్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ లాంగ్వేజ్ అంశంపై వర్క్ షాప్ నిర్వహణ 

శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో రోబోటిక్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ లాంగ్వేజ్ అంశంపై వర్క్ షాప్ నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నాడు రోబోటిక్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ అనే అంశంపై ఎలక్ట్రానిక్స్…

జగనన్న ఆరోగ్య సురక్ష పథకంఅందరూ వినియోగించుకోవాలి:శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి

రాజంపేట నియోజకవర్గం:ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామం లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు పాల్గోని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల బాగోగులను గురించి ఆలోచించే ముఖ్య…

డా: దాదా సాహెబ్ మృతిపట్ల సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం: ప్రముఖ వైద్యులు, మాజీ ఉర్దూ ఆకాడమీ చైర్మన్ డా దాదా సాహెబ్ మృతిపట్ల ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.రాయచోటి పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ పక్క వీధిలోని వారి నివాసంలో శనివారం డా:…

పల్సర్ ఎన్ 150 బైక్ లాంచింగ్ లో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి పట్టణంలోని చిత్తూరు రహదారి మార్గంలోని నీల్ పరి బజాజ్ షో రూమ్ లో శుక్రవారం జరిగిన పల్సర్ ఎన్ 150 బైక్ గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,నీల్ పరి బజాజ్ షో రూమ్ యజమాని సయ్యద్…

విద్యుత్ సమస్యలపై సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

నాలుగేళ్లలో ఎనిమిది వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులును అందించడం హర్షదాయకం … విద్యుత్ సమస్యలపై సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నియోజక వర్గంలో నాలుగేళ్ల పాలనా కాలంలో ఎనిమిది వేల వ్యవసాయపు విద్యుత్ సర్వీసులు (ట్రాన్స్ ఫార్మర్లు) అందించడం హర్షదాయకమని…

అయిజా అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మండిపల్లి

రాయచోటిలో అల్ – అయిజా అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణం, మదనపల్లె రోడ్ లో నూతనంగా అల్ – అయిజా అరబిక్ రెస్టారెంట్ ను రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి…

ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?

అన్నమయ్య జిల్లా:చిన్నమండెం మండల కేంద్రంలో గురువారం ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? కార్యక్రమంపై జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి ఎంపీటీసీలు,సర్పంచులు, మండల కన్వీనర్ లు,కార్యకర్తలకు ఆవాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి,వైసీపీ నాయకుడు…

చిత్రపటాన్ని మండిపల్లికి బహూకరించిన అభిమాని

చిత్రపటాన్ని మండిపల్లికి బహూకరించిన అభిమాని… రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండలం, చిట్లూరు గ్రామానికి చెందిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అభిమాని చెన్న క్రిష్ణా రెడ్డి అభిమానంతో తన చిత్రపటాన్ని బహుమానంగా అందించారు. ఈ సందర్భంగా ప్రజలు, అభిమానులు చూపిస్తున్న అభిమానం…

చంద్రబాబు అరెస్టుకు నిరశనగా వినూత్న మౌన దీక్ష 

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరశనగా రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు రాయచోటి నియోజకవర్గంలోని మండిపల్లి భవన్ లో రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో…