Month: February 2024

క్రీడల్లో కూడా రాజకీయమా శాడిస్ట్‌ జగన్‌

క్రీడల్లో కూడా రాజకీయమా శాడిస్ట్‌ జగన్‌.. నెల్లూరులో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ఫైర్‌ నెల్లూరు:క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంచాల్సిన ప్రభుత్వం.. అందులో కూడా రాజకీయం చేస్తుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం…

మార్చి 4 న న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి

మార్చి 4 న న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య జగన్నాథగట్టు పై హెలిపాడ్‌,వేదిక స్థలాలను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌,ఎస్పీ కర్నూలు, ఫిబ్రవరి, 29 : జగన్నాథగట్టు పై నిర్మించనున్న జాతీయ…

వ్యర్ధాలతో… నాలుగు గ్రామాల ప్రజల తిప్పలు

వరంగల్‌, ఫిబ్రవరి29: ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అట్టహాసంగా జరిగింది. కానీ ఆదివాసిల జాతర మేడారం పరిసరాల్లో…

పెద్దలసభ ఎన్నికలలో ట్విస్టులు

దేశాన్ని పదేళ్లుగా బీజేపీ పాలిస్తోంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉన్నా 2014, 2019 ఎన్నికల తర్వాత మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ.. ఇది ఫక్తు.. ఒత్తిళ్లు,…

రాజంపేట నుంచి నల్లారి

కడప, ఫిబ్రవరి 28: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పదేళ్ల గ్యాప్‌ తర్వాత తన లక్‌ను పొలిటికల్‌గా పరీక్షించుకోనున్నారు. ఈసారి ఆయన రాజంపేట నుంచి బరిలోకి దిగనున్నారు. బీజేపీలో ఉన్న నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌…

మార్చి 1 న అభివృద్దిపై డిక్లరేషన్‌:వైఎస్‌ షర్మిలా రెడ్డి

పత్యేక హోదా ఆంధ్రుల హక్కు మార్చి 1 న అభివృద్దిపై డిక్లరేషన్‌:వైఎస్‌ షర్మిలా రెడ్డి విజయవాడ:అనంతపురంలో ఇచ్చిన గ్యారెంటీ సంక్షేమం కోసం అయితే, మార్చ్‌ 1 న రాష్ట్ర అభివృద్ది కోసం ఒక డిక్లరేషన్‌ చేయబోతున్నాం. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా…

స్టాలిన్‌ పై మోడీ ఫైర్‌

చెన్నై, ఫిబ్రవరి 28: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో పర్యటించిన ప్రధాని మోదీ.. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించిందంటూ ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఘనతను చైనాకు కట్టబెట్టడం చాలా విచారకరమని,…

ఏపీ రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు: సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి ఫిబ్రవరి 28:ఏపీ రైతాంగాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దారుణంగా మోసం చేశారని సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రైతులకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌ రైతు భరోసా, రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ…

అక్రమ మైనింగ్‌ కేసులో.. అఖిలేష్‌ యాదవ్‌కు సీబీఐ సమన్లు

లక్నో ఫిబ్రవరి 28: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న…

సిపిఆర్‌ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చు

సిద్దిపేట ఫిబ్రవరి 28 ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్‌ అరెస్టు) వంటి సమస్యలకు గురై మరణించడం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ., పౌష్టికాహారము తీసుకుంటూ ఫిట్నెస్‌ తో ఉండేవారు సైతం గుండె…