అన్నమయ్య జిల్లా:చిన్నమండెం మండల కేంద్రంలో గురువారం ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? కార్యక్రమంపై జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి ఎంపీటీసీలు,సర్పంచులు, మండల కన్వీనర్ లు,కార్యకర్తలకు ఆవాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి,వైసీపీ నాయకుడు బాబు రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎజాష్ అలీ ఖాన్,సర్పంచులు అధ్యక్షుడు ముసల్ రెడ్డి,ఎంపీటీసీలు రమేష్, శ్యామ్ చంద్ర, వెంకటప్ప నాయుడు,శ్రీరాములు,సర్పంచులు నజీర్ ఆహామధు,లక్ష్మీ రెడ్డి,లోకేశ్వర్ రెడ్డి,ఆఫ్రోజ్,భాస్కర్,జిల్లా విజిలెన్స్ కమిటీ నెంబర్ చుక్క అంజనప్ప,మాజీ సర్పంచు అమ్మాజీ, వైసీపీ నాయకులు బురన్ ఖాన్, అన్వర్ భాషా,సాధిక్,వెంకట్రామిరెడ్డి, శేషా రెడ్డి,మురళి,యహియా ఖాన్,బయ రెడ్డి,రమణ,అంజి,శివా రెడ్డి పార్టీ నాయకులు,కార్యకర్తలు, మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు