Month: June 2024

ఈ మెడికల్ కాలేజీకి 124ఏళ్లు: ఎంబీబీఎస్‌ ఫీజు రూ.3,000 మాత్రమే..!

మన దేశంలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు రూ.3,000 మాత్రమే ఉందంటే నమ్ముతారా..? NIRF ర్యాకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడులోని వేలూర్‌లో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC). ఈ…

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన  ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని చట్టం వదలదు:రాష్ట్ర మంత్రి  మండిపల్లి

అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం:-గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల భూములను కబ్జా చేసి ఆ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా వైసిపి జిల్లా కార్యాలయాలను నిర్మించిన ఘనత గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర…

తేనీటి విందులో పాల్గొగొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:-ఎస్.కె పాలకొండ్రాయుడు బ్రదర్స్& సన్స్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం రోజు ఉదయం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేటలో ఎస్. కె పాలకొండ్రాయుడు బ్రదర్స్ & సన్స్ ఏర్పాటుచేసిన తేనీటి విందులో వారి…

రామోజీ రావు కు  మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ఘన నివాళులు

  రాయచోటి :రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలోని మండిపల్లి భవన్ లో గురువారం రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావు గారి చిత్రపటానికి రాష్ట్ర రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…

రెవెన్యు ఉద్యోగుల సమస్యలను పరిస్కరించేల కృషి:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

  ఎపి రవాణా ,యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గౌరవ ప్రదంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోియేషన్ అధ్యక్షుడు నరసింహ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా ,యువజన క్రీడల శాఖ…

ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా మార్పు ఉండదు మంత్రి :మండిపల్లి

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం: నూతన బస్సులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండీపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దశగా ముందడుగు వేస్తాం రవాణా శాఖ మంత్రివర్యులు…

కేంద్ర మంత్రి పదవిపై సురేశ్‌ గోపి అసంతృప్తి

నిన్న ప్రమాణ స్వీకారం.. నేడు రాజీనామా న్యూఢల్లీి జూన్‌ 10: కేరళలోని త్రిసూరు నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి సురేశ్‌ గోపి ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు…

ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు

న్యూఢల్లీి జూన్‌ 10 భారత ఎన్నిక సంఘం(ఈసిఐ) ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లు ఇలా ఉన్నాయి..బీహార్‌ (1), పశ్చిమబెంగాల్‌ (4), తమిళనాడు(1), మధ్యప్రదేశ్‌(1), ఉత్తరాఖండ్‌(2), పంజాబ్‌(1), హిమాచల్‌ ప్రదేశ్‌(3).…

లోక్‌సభ స్పీకర్‌గా పురంధీశ్వరి..?..

అమరావతి జూన్‌ 10:Ñకేంద్రంలో కొత్త ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభ స్పీకర్‌ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది.అయితే లోక్‌సభ స్పీకర్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి…

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులు  

హైదరాబాద్‌ జూన్‌10: కేంద్రంలో నరేంద్రమోడీ సారధ్యంలో ఏర్పడిన కొత్త మంత్రి వర్గంలో తెలంగాణ, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…