4 లక్షలు దాటిన గ్రూప్ 1 దరఖాస్తులు
హైదరాబాద్, మార్చి18: తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల గడువు ముగిసింది. మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగిసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తులు చేస్తున్నట్లు వెల్లడిరచింది.…