Category: Blog

Your blog category

4 లక్షలు దాటిన గ్రూప్‌ 1 దరఖాస్తులు

హైదరాబాద్‌, మార్చి18: తెలంగాణలో గ్రూప్‌ 1 దరఖాస్తుల గడువు ముగిసింది. మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్‌ ముగిసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. కొత్త నోటిఫికేషన్‌ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తులు చేస్తున్నట్లు వెల్లడిరచింది.…

కలవరపెడుతున్న ఎర్ర సముద్రం

ప్రపంచ నౌకా వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం సాగించే వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా.. యుద్ధానికి దిగింది. యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని…

లోక్‌సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టం అమలు

లోక్‌సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టం అమలు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన న్యూఢల్లీి, ఫిబ్రవరి 10 దేశంలో సీఏఏ అమలు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలోపు పౌరసత్వ…

రాహుల్‌.. పోటీ ఎక్కడ నుంచి

న్యూఢల్లీి, డిసెంబర్‌ 8,: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ఇక ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీల దృష్టి మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై పడిరది. దేశంలోని జాతీయ హోదా కల్గిన ప్రధాన రాజకీయ పార్టీలు, కూటములు ఇప్పటి నుంచే ఎన్నికల…

దూసుకొస్తున్న మిచాంగ్‌ తుపాను.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఢల్లీి: దక్షిణ అండమాన్‌ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు.ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని… నవంబర్‌ 30నాటికి ఇది…

త్రాగునీటి సమస్యలుపై ప్రత్యేక దృష్టి సారించాలి:ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

  తీవ్రతను బట్టి ఏ బి సి కేటగిరీలుగా విభజించుకుని సమస్యలను పరిష్కరించాలి… ఆర్ డబ్ల్యూ ఎస్ జిల్లా అధికారులు తో మండలాల వారీగా త్రాగునీటి సమస్యలుపైన సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి నియోజక వర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్యలుపై ప్రత్యేక…