తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరశనగా రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు రాయచోటి నియోజకవర్గంలోని మండిపల్లి భవన్ లో రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నోటికి నల్లరిబ్బన్లు కట్టి మండుటెండలో మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *