Month: April 2024

పవన్‌ గెలిస్తే… నా పేరు పద్మనాభరెడ్డి

కినాడ, ఏప్రిల్‌ 30:రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదని కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో పవన్‌ కళ్యాణ్‌ బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ కు విషయం విూద అవగాహన లేక.. తెలుసుకోవడానికి…

వరుస హావిూలతో ఎన్టీఏ మ్యానిఫెస్టో

విజయవాడ, ఏప్రిల్‌ 30:ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ నేతలు 2024 ఏప్రిల్‌…

ఎన్నికలకు ముందే 3 స్థానాలు గెలుచుకున్న బీజేపీ

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 30:కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష కూటమి ఇండియాకు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రెండు స్థానాలను కోల్పోయింది. ఇందులో ఖజురహో, ఇండోర్‌ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి ఇది…

కడపలో కొత్త ముఖాలు

కడప, ఏప్రిల్‌ 30:ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు చోట్ల కొత్తగా కూటమి నుంచే మొదటిసారి అభ్యర్థులు ఉన్నారు. ఈ నలుగురిలో ఎందరి సంకల్పం నెరవేరుతుందన్నది వారి రాజకీయ భవితవ్యంపై ఆధారపడి ఉంది.ఉమ్మడి కడప జిల్లాలో నలుగురు కొత్త అభ్యర్థులు ఎన్డీఏ కూటమి…

రాయచోటిలో శ్రీకాంత్‌ కు ఉక్కపోత తప్పదా

కడప, ఏప్రిల్‌ 30: రాయచోటి పేరు చెబితే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డే గుర్తుకువస్తారు. గడికోటకు కంచుకోటగా మారింది రాయచోటి. ముందు కాంగ్రెస్‌ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ హాట్‌సీట్‌లో…

పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది..గాడిద గుడ్డు:ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌

కరీంనగర్‌ ఏప్రిల్‌ 30: పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది..గాడిద గుడ్డు అని సిఎం రేవంత్‌ రెడ్డి ఫైరయ్యారు. అధికారం కోసం బిజెపి..రాముడిని కూడా వదలటం లేదని విమర్శించారు. కళ్యాణం జరగకముందే అక్షింతలు పంచి?శ్రీరాముడిని అవమానించారని బిజెపిపై నిప్పులు చెరిగారు. కరీంనగర్‌ లో…

బాబుకు ఓటు… విూ కుటుంబాలకు చేటు:ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ మన చోడవరం సిద్ధమేనా. ఇంతటి…

దేశంలోని పలు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు

న్యూ డిల్లీ ఏప్రిల్‌ 29:దేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.సోమవారం ఉదయం రాజస్థాన్‌లోని జైపూర్‌ , మహారాష్ట్రలోని…

మోడీని అనర్హునిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ తిరస్కృతి

న్యూఢల్లీి ఏప్రిల్‌ 29: ప్రధాని నరేంద్ర మోడీని ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హునిగా ప్రకటించాలంటూ దాఖలైన వినతిని ఢల్లీి హైకోర్టు తిరస్కరించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని పిలిభిత్‌ లో ఇటీవల ఇచ్చిన ప్రసంగంలో దేవుడు, మందిరం పేరిట ఆయన ఓట్లు…

ఖర్గేను గెలిపించండి

గుల్బర్గా:కర్ణాటకలోని గుర్మిట్కల్‌ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారు.. 1972లో మొదటిసారిగా విూరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే గారు… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు…