Category: Eye Dream Special

ఈ మెడికల్ కాలేజీకి 124ఏళ్లు: ఎంబీబీఎస్‌ ఫీజు రూ.3,000 మాత్రమే..!

మన దేశంలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు రూ.3,000 మాత్రమే ఉందంటే నమ్ముతారా..? NIRF ర్యాకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడులోని వేలూర్‌లో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC). ఈ…

మారిన కాంగ్రెస్‌… మంచిదేనా

ఒక చేతితో చప్పట్లు కొట్టలేనట్లే.. బలమైన, నమ్మకమైన విపక్షం లేనప్పుడు దానిని ప్రజాస్వామ్య దేశంగా నమ్మలేం. సర్కారు నిరంకుశ పోకడల నివారణకు గట్టి ప్రతిపక్షం ఉండి తీరాల్సిందే’ అన్నారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో మన పార్లమెంటులో కమలం…

భారతదేశపు మొట్టమొదటి ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ

భారతదేశపు మొట్టమొదటి ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ.ఐపిఎస్‌1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్‌ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందిన డైనమిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌. బ్యూరో అఫ్‌ పోలీస్‌…

మళ్లీ 10 ఏళ్ల తర్వాత సంకీర్ణం

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. పదేళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో కొంత…

అన్ని పార్టీలకు పాఠం నేర్పిన ఓటర్‌

సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అయినప్పటికీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు రక్షించడానికి నేడు రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే విలువలతో కూడిన దాఖలాలు మనకు కనిపించడం లేదు. 75…

మోడీ సర్కార్‌ హ్యాట్రిక్‌ 

పదేళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ సాధించాలని భావించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్‌ దిశగా దూసుకెళ్తోంది. ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే.. 300…

ఎగ్జిట్‌ పోల్స్‌ లో లెక్క తేడా ఎందుకు

లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసింది. ఏడు దశల్లో ఈ పోలింగ్‌ మొదలు కాగా.. శనివారంతో ఇది ముగిసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలింగ్‌ మూసిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ తమ అంచనాలను వెల్లడిస్తాయి.…

పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం

దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. జూన్‌ 4 సాయంత్రానికి 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలూ వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో పార్లమెంటులో మళ్ళీ అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని కమలనాథులు…

  ప్రపంచ పాల దినోత్సవం

ప్రపంచ మానవాళి లో పోషకాహార ప్రధాన వనరుగా పాల కు ప్రత్యేక స్థానం ఉంది. పాలు లేకపోతే ప్రపంచం ముందుకు నడవదు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాడి రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రపంచ పాల ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు…

ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం

తల్లిదండ్రుల దినోత్సవం (గ్లోబల్‌ పేరెంట్స్‌ డే)ను ప్రతి ఏడాది జూన్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లలు పెద్దవుతున్నకొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ…