Category: అన్నమయ్య

జిల్లాలో పార్టీకి సుబ్బారెడ్డి వల్ల చాలా నష్టం జరిగింది

అన్నమయ్య జిల్లా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు ఎ వి సుబ్బారెడ్డి బయటకి బిజెపి కండువా వేసుకొని లోపల వైసిపి కి మద్దత్తు తెలిపె వ్యక్తివి,రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు…బిజెపి రాయచోటి పట్టణ అధ్యక్షులు నిర్మల్ కుమార్……

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తుండడం హర్షణీయం: ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తుండడం హర్షణీయమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా , ఎవరికైనా ఏ అవసరం వచ్చినా, కుటుంభం కంటే సమాజానికి ప్రాధాన్యత ఇస్తూ విలువలుతో కూడిన జర్నలిజం చేస్తున్న జర్నలిస్టులందరికీ అభినందనలన్నారు.ఎన్నికల ముందు చెప్పిన విధంగా మ్యానిఫెస్టో…

జడ్జి అబ్రహం నుండి ప్రసంశా పత్రం అందుకుంటున్న విఆర్డీఎస్ సురేంద్రరెడ్డి

వీరబల్లి: మూమెంట్ ఇండియా వారి ఆధ్వర్యంలో గ్రామ జ్యోతి సొసైటీ వారి ఆదేశాల మేరకు మదనపల్లి వెలుగు సొసైటీ లో వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా జడ్జి అబ్రహం పాల్గొని…

జిల్లాల పునర్విభజన వార్తలు పూర్తి నిరాధారం:అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

జిల్లాల పునర్విభజన వార్తలు పూర్తి నిరాధారం… రాయచోటి అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు.. వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజన మళ్లీ జరుగుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న…

ఉమ్మడి కడప జిల్లా టిడిపిలో అర్థ బలంవున్న అభ్యర్థులకే ప్రాధాన్యత.!?

కడప, నవంబర్‌ 1:ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పలువురు అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఉమ్మడి కడపలో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలన్న తలంపుతో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో రకరకాల అర్హతలను పరిశీలిస్తోంది. ప్రధానంగా అర్థ బలం…

ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….?:శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం కలక్టరేట్ కార్యలయం దగ్గర జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….? అన్నమయ్య డ్యాం బాధితులను ఆదుకోండి CM గారు అంటూ  నిరసన కార్యక్రమంలో మాజీ టీటీడీ పాలకమండలి…

న్యాయదేవతతో నిరసన తెలిపిన చమర్తి జగన్ మోహన్ రాజు 

రాజంపేట పట్టణం:   తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నిజం గెలవాలి కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా న్యాయదేవత ఫోటో పట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అని స్వరం వినిపించిన జగన్ మోహన్ రాజు.న్యాయదేవత కళ్ళకు గంతలు ఉన్న న్యాయం ఎల్లప్పుడూ…

రాయలసీమ జిల్లాలలో 10 ఎమ్యెల్యే సీట్లు అడిగిన జనసేన

రాయలసీమ జిల్లాలలో 10 ఎమ్యెల్యే సీట్లు అడిగిన జనసేన ఉమ్మడి కడప జిల్లాలో 2 (రాజంపేట, కోడూరు) ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3(చిత్తూరు,తిరుపతి, శ్రీకాళహస్తి).ఉమ్మడి అనంతపురంలో 3 (అనంతపురం,గుంతకల్లు, ధర్మవరం)ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 2(ఆళ్లగడ్డ,ఆలూరు) సీట్లని అడిగిన జనసేన పార్టీ.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా…

పుల్లగూర రామాంజులు   జన్మదిన వేడుకలు 

అన్నమయ్య జిల్లా జాతీయ BC సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు పుల్లగూర రామాంజులు   జన్మదిన వేడుకలు రోజు సాయంత్రం రాయచోటి టౌన్, మదనపల్లి రోడ్డు భాను హరి రెసిడెన్సీ నందు అన్నమయ్య జిల్లా జాతీయ BC సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు…

చమర్తి జగన్ మోహన్ రాజు   ప్రమాణస్వీకారం కార్యక్రమంలోపాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు

నూతన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా చమర్తి జగన్ మోహన్ రాజు   ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు శుక్రవారం రోజు మధ్యాహ్నం మదనపల్లి టౌన్ నందు గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన…