రాయచోటి :రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలోని మండిపల్లి భవన్ లో గురువారం రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావు గారి చిత్రపటానికి రాష్ట్ర రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలంతో పోరాడిన యోధుడు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావు గారు అని ఆయన సేవలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *