Month: September 2023

ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష

ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కోసం ఇంటింటా సర్వే. ప్రోగ్రాం కోసం ఇంటింటా సర్వే అక్టోబరు 6 న మాధవరం కస్పా నందు జరిగే జెఏయస్ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాధవరం (రాయచోటి అన్నమయ్య జిల్లా) 22-09-2023…

వైఎస్ఆర్ బీమా రూ 5 లక్షలు మంజూరు

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చొరవతో ప్రమాద బాధిత కుటుంబానికి … బాధిత కుటుంబానికి మంజూరు ఉత్తర్వులును అందచేసిన మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన పఠాన్ గౌస్ ఖాన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.బాధిత…

తిరిగొచ్చిన నాసా ‘వ్యోమనౌక’

భూమికి తిరిగొచ్చిన నాసా ‘వ్యోమనౌక’ 450కోట్ల ఏళ్ల నాటి సౌర కుటుంబ విషయాలు వెలుగులోకి భూమి, సూర్యుడు సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది? పుడమిపై నీరు, జీవం ఎక్కడి నుంచి వచ్చాయి? మానవాళికి చిక్కుముడిగా ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానం…

నియోజకవర్గ ప్రజలకు ఋణపడి ఉంటా : మండిపల్లి

బెయిల్ వచ్చిన సందర్భంగా దివానే సాహెబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు – తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు – నియోజకవర్గ ప్రజలకు ఋణపడి ఉంటా : మండిపల్లి రాయచోటి      : పుంగనూరు, అంగళ్ళులో తనపై వైసీపీ…

జగన్ రెడ్డి నువ్వు చంద్రబాబుతో పెట్టుకున్నావ్: చమర్తి జగన్రాజు హెచ్చరిక

వీరబల్లి (రాజంపేట నియోజకవర్గం):  జగన్ నువ్వు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నావ్.. త్వరలో నిన్ను ప్రజలే ఓటు అనే ఆయుధంతో ముంచేస్తారంటూ టిడిపి రాజంపేట సీనియర్ నేత చమర్తి జగన్ రాజు గారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు…

ఇక రాత్రి 8 వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ శనివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వ రకు పనిచేయడం ప్రారంభించాయి. రిజిస్ట్రేషన్స్‌ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు కార్యాలయాలు రాత్రి వరకు పనిచేస్తాయి. స్టాంప్స్‌ అండ్‌…

రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే…

యశ్వంతపుర – కాచిగూడ(Yeswantapura – Kachiguda)ల మధ్య వందేభారత్‌ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు నైరుతి రైల్వేజోన్‌ అధికారులు శనివారం ప్రకటించారు. కాచిగూడ నుంచి 24న ఈ రైలు సంచారానికి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ ద్వారా పచ్చజెండా చూపనున్న…

Bengaluru: జగన్‏రెడ్డికి సీఎం పదవి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా ఉంది..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Former CM Nara Chandrababu Naidu)ను రాజకీయ కుట్రతోనే జైలుకు పంపారని, ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం సరికాదని టీడీపీ నాయకుడు సూరిబాబు అభిప్రాయపడ్డారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సూరిబాబు 14…

Gujarat: పంట నష్టపోయిన రైతులకు ప్యాకేజీ ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు. స్పందించిన గుజరాత్(Gujarath) ప్రభుత్వం నష్టపోయిన(Crop Loss) రైతులకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ(Compensation)ని ప్రకటించింది. పంటల రకం, సాగు విధానాన్ని…

అక్టోబర్ 1,3న తెలంగాణ పర్యటనకు మోదీ..

అక్టోబర్ 1, 3వ తేదీన తెలంగాణ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్, కాచిగూడ వద్ద మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయం తరహాలో…