Category: అన్నమయ్య

జగన్మోహన్ రాజు ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 

శుక్రవారం రోజు మధ్యాహ్నం మదనపల్లి నియోజకవర్గంలోని, టౌన్ నందు గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి. జగన్మోహన్ రాజు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు మాజీ అధ్యక్షుడు R. శ్రీనివాసులు…

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన చమర్తి.జగన్ మోహన్ రాజు 

  టిడిపి యువనేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి.జగన్ మోహన్ రాజు గురువారం సాయంత్రం స్థానిక S N కాలనీలోనే మండిపల్లి భవన్ నందు రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు…

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసిన చమర్తి జగన్ రాజు 

మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం  మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమించిన రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ రాజు రాయచోటి: అన్నమయ్య జిల్లా కడప మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసి దుశాలవాకప్పి గజమాలవేసి…

సుగవాసి ప్రసాద్ బాబు  కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు  

బుధవారం సాయంత్రం గాలివీడు రోడ్డులో గల టీడీపీ కార్యాలయంలో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సుగవాసి ప్రసాద్ బాబును   మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి…

నియంత సైకో ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో సాగనంపండి:ఆర్ రమేష్ కుమార్ రెడ్డి

అన్నమయ్య జిల్లా: రాయచోటి నియోజకవర్గం, రాయచోటి పట్టణం లోని 21 వార్డ్ లో పర్యటించి బాబుతో మేము సైతం కార్యక్రమంను నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి     నిర్వహించారు.   ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి…

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న..రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్  

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న – రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్ రాజంపేట:అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గమ్, రాజంపేట పట్టణం నందు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం,ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం…

చమర్తి జగన్ మోహన్ రాజు తో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరిచయ వేదిక

రాజంపేట పార్లమెంట్ నూతన అద్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దొమ్మలపాటి రమేష్. మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మదనపల్లి మాజీ శాసనసభ్యులు,…

రాజంపేటలో ‘‘మకుటంలేని‘‘ జగన్‌ మోహన్‌ రాజెనా

కడప, అక్టోబరు 18: రాజంపేట తెలుగుదేశం పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ టికెట్ల వ్యవహారంపై తీవ్ర చర్చ మొదలైంది. పార్టీ టిక్కెట్లు ఎవరిని వరిస్తాయోనన్న ఆసక్తి మొదలైంది. తాజాగా ఎవరూ ఊహించని విధంగా రాజంపేట…

శ్రీకృష్ణదేవరాయలకు నివాళులర్పించిన భారతీయ జనతాపార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్

రాజంపేట : విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయులు వర్ధంతిని సంధర్భంగా మంగళవారం జనతాపార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్   రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సంధర్భంగా సాయి లోకేష్ కుమార్…

శ్రీకృష్ణదేవరాయలకు ఘనంగా నివాళులర్పించిన . చమర్తి జగన్ రాజు , బత్యలచంగలారాయుడు

గొప్ప పరిపాలనాధక్షుడు శ్రీకృష్ణ దేవరాయులు టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు రాజంపేట :విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయులు వర్ధంతిని సంధర్భంగా మంగళవారం టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు గారు రాజంపేట…