బుధవారం సాయంత్రం గాలివీడు రోడ్డులో గల టీడీపీ కార్యాలయంలో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సుగవాసి ప్రసాద్ బాబును   మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. అనంతరం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజుకు  బొకే అందజేసి శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు  నియోజకవర్గ టిడిపి శ్రేణులు  ఈ సందర్భంగా రాయచోటి టిడిపి పార్టీ స్థితిగతులపై వారిరువురూ చర్చించుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో సుండుపల్లి రాయవరం వేములయ్య, సుగవాసి శ్రీనివాసులు,లాయర్ సతీష్ రెడ్డి,మన్నేరు రామాంజనేయులు,మన్నూరు రాజశేఖర్,స్టూడియో ప్రసాద్,కిషోర్ చౌదరి,బండకింద మనోహర్,మాజీ కౌన్సిలర్ సహాదేవా,TNSF రాజంపేట ఉపాధ్యక్షుడు కటారు శివ,బడిశెట్టి రవి,శరత్ గౌడ్,కోటి,సైఫుల్లా,వాజిద్,తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *