రాజంపేట : విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయులు వర్ధంతిని సంధర్భంగా మంగళవారం జనతాపార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్   రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సంధర్భంగా సాయి లోకేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయులు గొప్ప పరిపాలనాధక్షుడిగా ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించాడన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *