అన్నమయ్య జిల్లా: రాయచోటి నియోజకవర్గం, రాయచోటి పట్టణం లోని 21 వార్డ్ లో పర్యటించి బాబుతో మేము సైతం కార్యక్రమంను నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి     నిర్వహించారు.   ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ   వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సం. ల తర్వాత ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి,  ముఖ్యమంత్రి జగన్ కుతంత్రాలు పన్ని, చంద్రబాబు  ని అక్రమ కేసులో పెట్టి, రిమాండ్ కు పంపి, రాక్షసానందం పొందుతున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు రాజ్యాంగాన్ని గౌరవించి, అక్రమ కేసులు పై చట్ట బద్దంగా పోరాడి, న్యాయస్థానం నుండి నిర్దోషిగా రావాలని ఎంతో ఓర్పుతో ఉన్నారని శ్రావణిశ్రీ గారు తెలిపారు.చంద్రబాబు గారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుత్తున , ఏ మాత్రం మానవత్వం లేని ముఖ్యమంత్రి సైకో జగన్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణం అధ్యక్షులు ఖాదర్ వలి, అమీర్ జాన్, హుస్సేన్, చలపతి రషీద్, సర్దార్, గంగాదర్, కిరణ్ ఇలియాజ్, హాజీ, మంచూర్, జావీద్ శివారెడ్డి రెహమాన్, ఇస్మాయిల్ , టీడీపీ నాయకులు, టీడీపీ యువత తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *