టిడిపి యువనేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి.జగన్ మోహన్ రాజు

గురువారం సాయంత్రం స్థానిక S N కాలనీలోనే మండిపల్లి భవన్ నందు రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు .
అనంతరం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు గారికి శాలువ కప్పి, గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన రాయచోటి నియోజకవర్గ టిడిపి యువనేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు మండిపల్లి అభిమానులు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *