శుక్రవారం రోజు మధ్యాహ్నం మదనపల్లి నియోజకవర్గంలోని, టౌన్ నందు గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి. జగన్మోహన్ రాజు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు మాజీ అధ్యక్షుడు R. శ్రీనివాసులు రెడ్డి   వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న … రాయచోటి నియోజకవర్గ  టిడిపి నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు….. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు మండిపల్లి అభిమానులు భారీగా పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *