Category: గుంటూరు

చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు:మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు

చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు అమరావతి, ఫిబ్రవరి 14: చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారంటూ ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు.…

టీడీపీ వ్యూహాత్మక మౌనమా

గుంటూరు, ఫిబ్రవరి 13: ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వైసిపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యేలకు వారిని పరిచయం చేసింది. బి ఫారాలు సైతం అందించింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టత…

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ వద్ద విచారణకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు డుమ్మ

అమరావతి ఫిబ్రవరి 12:అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ వద్ద విచారణకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ రోజు (సోమవారం) ఉదయం స్పీకర్‌ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యేలుగా నోటీసులు అందించినప్పటికీవిచారణకు వెళ్లలేదు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. తాము వివిధ…

వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి:మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌

అమరావతి ఫిబ్రవరి 12: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… వైసీపీ నేతలుగురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి,…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన మత్స్య కారులు

అమరావతి:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మత్స్యకారులు భేటీ అయ్యారు. మత్స్యకారులకు టికెట్ల కేటాయింపుపై బీజేపీ ఫోకస్‌ చేయాలి. చేస్తాం. మత్స్యకారులు జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు డ పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర…

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

  ?మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ ?మార్చి 15 నుండి 30 వరకూ (సెలవు రోజులు మినహా)పరీక్షలు ?డిఎస్సి నిర్వహణకు సంబంధించిన జిఓలు 11,12 విడుదల ?ష్ట్రబిబిజూ//ఞబవ.ణనీల.తిని పేరిచ ప్రత్యేక వెబ్‌ సైట్‌ ప్రారంభం ?9505619127,9705655349 ఫోన్‌…

జగన్‌ ను నమ్మి మోసపోయాం:ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

గుంటూరు, ఫిబ్రవరి 12:వైసీపీలో సీఎం జగన్‌ ది ఒంటెద్దు పోకడ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం జగన్‌ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ…

ప్రత్యేక హోదా సహా ఇతర హావిూలు అమలు చేయాలి:సీఎం జగన్‌

ప్రత్యేక హోదా సహా ఇతర హావిూలు అమలు చేయాలి విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలి ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోడీ తో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ ఢల్లీి పర్యటనకు వెళ్లిన ఏపీ…

గురువారం సాయంత్రం ఢల్లీికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి

  తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం ఢల్లీి కి బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్‌ నుంచి న్యూఢల్లీికి బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రి 1, జన్పథ్‌ నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ బస చేస్తారు.…

అసెంబ్లీలో ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు’ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి:పీసీసీ చీఫ్‌ షర్మిల బహిరంగ లేఖలు

ఆంధ్రప్రదేశ్‌ విభజన హావిూల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు అసెంబ్లీలో ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు’ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలి కేంద్రంపై కలిసిపోరాడాలని సిఎం జగన్‌ ,ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ షర్మిల బహిరంగ…