Category: గుంటూరు

ముగిసిన మంత్రి మండలి భేటీ..పలు కీలక నిర్ణయాలకు అమోదం

అమరావతి:సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమయింది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ` 2024?25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ను మంత్రి మండలలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌…

ఫిబ్రవరి 16 వ తేదీ సార్వత్రిక సమ్మెజయప్రదం చేయండి:ఎ.ఐ.టి.యు.సి. పిలుపు 

తాడేపల్లిగూడెం:కార్మిక వ్యతిరేక , రైతు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏ.ఐ.టి.యు.సి. తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ సమావేశం కార్మికులకు విజ్ఞప్తి చేసింది.సమావేశం సిపాయిపేట భవననిర్మాణ కార్మికసంఘం కార్యాలయంలో సోమవారం జరిగింది.…

ఏపీలో పోలీసులకూ భద్రత కరువయింది:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి ఫిబ్రవరి 6: ఏపీలో పోలీసులకూ భద్రత కరువయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో స్మగర్ల దాడిలో పోలీసు ఉద్యోగం చేస్తూ విధుల్లో ఉన్న గణేశ్‌ను హతమార్చడం బాధాకరమని పేర్కొన్నారు. గణేశ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

ఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అమరావతి : ఏపీ అసెంబ్లీ రెండవ రోజు మంగళవారం జు సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.…

సీఎం జగన్‌ పాలనపై ప్రజల అభిప్రాయం ? సర్వేలో సంచలన విషయాలు

అమరావతి ఫిబ్రవరి 5: ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నవరత్నాలు పేరుతో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మరోసారి అధికారంలోకి కూర్చోబెడతాయని ఆ పార్టీ నేతలు…

ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా లక్ష్మీపతి

  ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో లక్ష్మీపతి ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా పీలేరు డిఎఫ్ఓ జేవీ.…

నేటి(మంగళవారం) నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

అమరావతి:జనవరి 08:నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు.9న రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం…

రాజకీయాల్లో శాశ్వత శతృత్వం ఉండదంటారు

గుంటూరు, డిసెంబర్‌ 19: రాజకీయాల్లో శాశ్వత శతృత్వం ఉండదంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అది మరింతగా తేటతెల్లమైన విషయమే. పాతమిత్రుల కలయికతో మరోసారి ఏపీ రాజకీయాలు రసవత్తరం కాబోతున్నాయన్న ఊహాగానాలు అన్ని పార్టీల్లో కొత్త చర్చలకు తెరలేపాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన…

మంగళగిరిపై జనసేనాని గురి

గుంటూరు, డిసెంబర్‌ 18: జనసేన అధినేత పవన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సవిూపిస్తుండడంతో రాజకీయాలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. వైసీపీకి ఏ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థులను మార్చుతోంది. దీంతో పవన్‌…

లగడపాటి రీ ఎంట్రీ

గుంటూరు, డిసెంబర్‌ 16: లగడపాటి రాజగోపాల్‌. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. విజయవాడ ఎంపీగా, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికలు, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.…