Category: నంద్యాల

పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే:నారా భువనేశ్వరి

నంద్యాల:నంద్యాలలో ఎస్‌.ఎన్‌ ఫంక్షన్‌ హాల్లో ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి మాట్లాడారు. పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్త్రీలపై అనేక దాడులు జరిగాయి. నంద్యాల అంటే గుర్తుకు వచ్చేది అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య.…

మోది క్యాంటీన్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం

పేద ప్రజల ఆకలి తీర్చేందుకు’’ మోది క్యాంటీన్‌’’. అన్నా క్యాంటీన్‌ లో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ కు వినతి పత్రం. అభిరుచి సేవాసమితి ఆర్థిక సాయంతో. …సేవకు అడ్డు పడొద్దు.. అభిరుచి మదు. నంద్యాల: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సవిూపంలో…

బిజెపి కి అండగా వుంటాం:ఆర్యవైశ్యులు

నంద్యాల: శ్రీరామ బంటు హనుమంతుడు లా బిజెపి పార్టీకి మద్దతు ఇస్తున్నారని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మధు పేర్కొన్నారు.నంద్యాల బిజెపి కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కసేట్టీ చంద్రశేఖర్‌ అధ్వర్యంలో ఆర్యవైశ్యులు అభిరుచి మదు సమక్షంలో పార్టీలో చేరారు.ఈ…

వ్యవసాయశాఖ మంత్రి కాకానికి కరువుపై అవగాహన లేదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

` నంద్యాల: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి ఎప్పుడైనా పొలాలను పరిశీలించాడా, రైతులతో కలిసి మాట్లాడాడా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆయనకు కరువుపై అవగాహన లేదని విమర్శించారు. నంద్యాలలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ…

గుంతల ఆంధ్ర ప్రదేశ్‌ కు దారేది

నంద్యాల:రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌ కు దారేది’ అనే కార్యక్రమంలో టిడిపి,జనసేన నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యచరణలో భాగంగా నంద్యాల నుండి కానాల వెళ్లే రహదారులు గుంతమయంగా…

వీఆర్‌ కు మోపిదేవి ఎస్సై

అవనిగడ్డ:మోపిదేవి మండలం కె కొత్తపాలెం కు చెందిన ముగ్గురు ఎస్టి మహిళలపై జరిగిన దాడి ఘటనలో స్థానిక ఎస్సై పై వేటు పడిరది. ఎస్టి మహిళల పట్ల మోపిదేవి ఎస్‌ఐ సిహెచ్‌ పద్మ దురుసుగా ప్రవర్తించినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ…

చంద్రబాబు ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే

చంద్రబాబు ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే చేతులకు తాళ్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు చాగలమర్రి:టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎంఎస్‌ అన్సర్‌…

ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి

ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి:ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వినతి పత్రం నంద్యాల:ఆత్మకూరు పట్టణంలోని సిహెచ్‌ సిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి మౌలిక సదుపాయాలు కల్పించి హాస్పటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని…

పవన్‌ ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం: బాలకృష్ణ

నంద్యాల: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడిరచారు..కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే…