అవనిగడ్డ:మోపిదేవి మండలం కె కొత్తపాలెం కు చెందిన ముగ్గురు ఎస్టి మహిళలపై జరిగిన దాడి ఘటనలో స్థానిక ఎస్సై పై వేటు పడిరది. ఎస్టి మహిళల పట్ల మోపిదేవి ఎస్‌ఐ సిహెచ్‌ పద్మ దురుసుగా ప్రవర్తించినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. మోపిదేవి ఎస్‌ఐ పద్మను వి ఆర్‌ కు బదిలీ చేసారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *