Category: తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తిరుమల:తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబం బుధవారం దర్శించుకున్నారు.అయన కుటుంబంతో మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు మనవడు ఉన్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన తిరుమలకు వచ్చారు.…

తిరుపతి జిల్లా ఎస్పిగా హర్షవర్ధన్‌ రాజును నియమించిన ఈసి

  తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు నియమితులయ్యారు. గతంలో విజయవాడ డిసిపిగా పని చేశారు. తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేశారు. అనంతరం సిఐడి ఎస్పీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బీహార్‌ ఎన్నికల అబ్జర్వర్‌ గా కేంద్ర ఎన్నికల…

చెన్నై, తిరుపతి మధ్య మరో ట్రైన్‌

తిరుపతి, మే 3: భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు అందుబాటులో ఉన్న అన్ని రూట్లలోనూ పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందే భారత్‌ రైళ్లకు భారీగా జనాదరణ పెరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌…

ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నియమాలు

జిల్లాలోని 1 పార్లమెంట్‌ నియోజకవర్గం , 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తిరుపతి: సార్వత్రిక ఎన్నికలు `2024 ప్రక్రియలో నోటిఫికేషన్‌ నేడు ఏప్రిల్‌ 18న విడుదల చేయడం…

‘‘కిరణ్‌ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది ’’

తిరుపతి, ఏప్రిల్‌ 17 (న్యూస్‌ పల్స్‌): ఉమ్మడి ఏపీలో జాక్‌ పాట్‌ సీఎం అంటే ముందుగా గుర్తొచ్చేది నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యే.. ఆపై స్పీకర్‌ నుంచి ఏకంగా సీఎం అయ్యారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణంతో…

కూటమి నేతలతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ

తిరుపతి:తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ లో జనసేన `బిజెపి`టిడిపి నేతలతో పవన్‌ కళ్యాణ్‌ భేటి అయ్యారు. ఆయనకు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును కలిసికట్టుగా గెలిపించాలని నేతలకు సూచనలిచ్చారు. వేర్వేరుగా…

వై నాట్‌ డబుల్‌ సెంచరీ

తిరుపతి, ఏప్రిల్‌ 4: వైనాట్‌ 175 కాదు, ఏపీలు డబుల్‌ సెంచరీ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైనాట్‌…

సైలెంట్‌ మూడ్‌ లో సినీఇండస్ట్రీ

తిరుపతి, ఏప్రిల్‌ 1: వైసిపి సినీ పరిశ్రమకు దూరం పెట్టడానికి కారణం ఏంటి? ఆ వర్గం నుంచి ఒకరికి టికెట్‌ ఇవ్వకపోవడం దేనికి సంకేతం? సినీ పరిశ్రమ పవన్‌ వెంట వెళ్తుంది అన్న అనుమానమా? లేకుంటే వారు నెగ్గలేరన్నభయమా? ఏపీ పొలిటికల్‌…

రేణిగుంట ఎమ్మార్వో ఇంటిపై ఏసీబీ దాడులు

తిరుపతి:రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్‌ ఇళ్ళు, ఆఫీస్‌ లపై ఏసిపి దాడులు జరిగాయి. గతంలో అయన రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసారు. ఎన్నికల నేపథ్యంలో అయన కడపకు బదిలీపై వెళ్లారు. రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరు లలో ఏక కాలంలో దాడులు…

ఆడబిడ్డల కోసం మరో ప్రత్యేక చట్టం:టీడీపీ అధినేత చంద్రబాబు

తిరుపతి, మార్చి 25: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పంపర్యటనలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ…