బెంగళూరు-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధమైంది. ఈ రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం 5గంటల్లో చేరుకోవచ్చు. రూ.17,930 కోట్లతో 4 మార్గాల ఈ హైవేను కేంద్ర భూఉపరితల రవాణాశాఖ నిర్మించింది. ఈ ఏడాది ఆఖరులో రహదారి పూర్తి స్థాయిలో ప్రారంభము అవుతుందని హైవే ప్రాధికారిక అధికారులు తెలిపారు. 263కి.మీ. రహదారి కర్ణాటక సరిహద్దు వరకు 110కి.మీ. ఉండగా, మిగతా రహదారి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రవేశించనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *