Month: February 2024

 ఫిబ్రవరి 29 న మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ జయంతి

మొరార్జీ దేశాయి భారత స్వాతంత్య్ర సమర యోధునిగా, జనతా పార్టీ నాయకునిగా, భారత మాజీ ప్రధానిగా సేవలు అందించాడు. మొరార్జీ దేశాయ్‌ బొంబాయి రాజ్యంలో (ప్రస్తుతం గుజరాత్‌) బ్లస్టర్‌ జిల్లాకు చెందిన భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29 న బ్రాహ్మణ…

మంథనిలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

`ఉచిత విద్యుత్‌,రూ.500 కి గ్యాస్‌ సిలిండర్‌ పథకాల ప్రారంభం పట్ల హర్షం మంథని:గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా బుధవారం మంథని పట్టణములోని అంబేద్కర్‌ చౌరస్తాలో…

సందేశ్‌ ఖలీలో ఏం జరుగుతోంది. !? 

పశ్చిమ బెంగాల్‌.. గందరగోళంగా ఉంది. అలజడితో అట్టుడికి పోతోంది. ఎవరైతే మమతా బెనర్జీకి ఓటు బ్యాంకు అనుకున్నారో వారిలో తిరుగుబాటు వచ్చింది. మహిళలు రోకళ్లు, చీపుర్లతో బయటకు వచ్చి రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని తప్పించుకోవడం…

షర్మిల… ఎక్కడ నుంచి పోటీ.

కడప, ఫిబ్రవరి 28: సార్వత్రిక ఎన్నికల గడువు సవిూపిస్తున్న ఏపీలో రాజకీయ పార్టీలన్ని దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే లో కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఎన్నికల్లో పోటీ…

అమరావతి రైతులకు భారీ ఊరట

గుంటూరు, ఫిబ్రవరి 28: ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు…

‘‘డేంజర్‌ లో అమ్మాయిలు’’ .. 27 జిల్లాల్లో మగపిల్లలే ఎక్కువ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28: : సమాజంలో భద్రత లేదు. చివరికి తల్లి కడుపులో కూడా రక్షణ లేదు. ఇలా అయితే ఆడపిల్లల పరిస్థితి ఏంటమ్మా.. కార్తికేయ సినిమాలో నిఖిల్‌ పలికిన డైలాగ్‌ ఇది. అచ్చం ఆ డైలాగ్‌ లాగే తెలంగాణ రాష్ట్రంలో…

హిమాచల్‌ ‘‘చేయి’’ జారిపోనుందా 

సిమ్లా, ఫిబ్రవరి 28:లోక్‌సభ ఎన్నికలకు ముందు వరుస షాక్‌లతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ…

గ్రూప్2 ప్రిలిమినరీ పరీక్షకు నకిలీ హల్ టికెట్ తయారుచేసిన వ్యక్తి అరెస్టు

గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు – ముద్దాయిని అరెస్టు చేసి నకిలీ హాల్ టికెట్ తయారు చేయుటకు ఉపయోగించిన కంప్యూటర్…

8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

విజయవాడ, ఫిబ్రవరి 27 :8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనర్హత పిటిషన్‌ లపై స్పీకర్‌ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపి, టీడిపి పార్టీలు ఇచ్చిన రెబల్‌ ఎమ్మెల్యేల…

28న జాతీయ సైన్స్‌ దినోత్సవం

  `ఆసియా ఖండంలోనే నోబెల్‌ అందుకున్న మొదటి శాస్త్రవేత్త సర్‌ సివి రామన్‌ గురించి తెలుసుకుందాం! ఒక రోజు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రముఖ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ ఇలియట్‌ డిగ్రీ తరగతి గదిలోకి ప్రవేశించారు. గదిలో మూడో వరుసలో కూర్చున్న ఓ…