Category: క్రైమ్

సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సాపూర్‌ జి మండలంలోని చాక్‌ పల్లి గ్రామంలోని ఒక ఇంటిని గిఫ్ట్‌ డిడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం 8 వేల రూపాయల లంచం తాత్కాలిక ఉద్యోగి రాజు,…

గ్రామ దేవత కళ్ళు పెకిలించుకు పోయిన దొంగ

ఏలూరు: ఏలూరు గ్రామ దేవత విగ్రహం నుంచి దేవత కళ్లను గుర్తు తెలియను దుండగులు పెకిలించుకుపోయారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఏలూరు గ్రామ దేవత కళ్ళు పెకిలించుకుపోవటంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారం రోజుల వ్యవధిలో ఏలూరులో వరుస…

విశాఖలో భారీగా కరెన్సీ పట్టివేత

విశాఖపట్నం: విశాఖలో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు పట్టుబడడం కలకలం రేపుతోంది.వాషింగ్‌ మిషన్‌ లో కోటీ 30 లక్షలు హవాలా మనీని పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్‌ పోర్టు జోన్‌ పోలీసులు పట్టుకున్నారు.విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

అన్నమయ్య: గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం లో గాయాపడిన కానిస్టేబుల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.రాయచోటి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వర్తించే 2011 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ 2511 మల్లిఖార్జునకు, రాయచోటి ఎంజీ గార్డెన్‌ దగ్గర…

42 కోట్ల రూపాయలు పట్టివేత

తెలంగాణకు తరలింపని అధికారులు అనుమానం బెంగళూరు:బెంగుళూరు సిటీ లో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటలకు దాదాపు 42 కోట్ల రూపాయల నగదును అదాయపు పన్ను అధికారులు సీజ్‌ చేసారు. 22 బాక్సుల్లో వున్న 42 కోట్ల రూపాయలు సీజ్‌ అయ్యాయి. కేసు…

కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య!

సికింద్రాబాద్‌: బోయిన్పల్లి పీఎస్‌ పరిధిలోని భవానీనగర్లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకన్నారు. మృతదేహాల పక్కనే నిద్రమాత్రలు వున్నాయి. గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత వీరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు…

పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి హతం

పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి హతం పాకిస్థాన్‌ లో లతీఫ్‌ ను కాల్చిచంపిన దుండగులు న్యూఢల్లీి: 2016 లో జరిగిన పఠాన్కోట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్థావరం పై ఉగ్రదాడి సూత్రధారి, కీలక సమన్వయకర్త షాహిద్‌ లతీఫ్‌ హతమయ్యాడు. పాకిస్థాన్‌ లో లతీఫ్‌…

రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి మృతి

బద్వేలు: బద్వేలు రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని గోపవరం మండలం 67 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది ఇదే ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు మహారాష్ట్ర రాష్ట్రం…

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర ఉండే sv కళ్యాణ మండపం దగ్గర జరిగిన సంఘటన. ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికడ్డే మరణించారు. ఇందులో 2 మగవారు 2 ఆడపిల్లలు ఉన్నారు. బస్లో ప్రయాణించే ప్రయాణికులకు…

“జగన్‌ డిక్షనరీలోనే రాజీ లేదంట”

విజయవాడ, అక్టోబరు 7: జగన్‌ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎత్తుగడల విషయంలో పెద్ద అనుభవాన్నే సంపాదించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, ఆయన అనుకూల వర్గాన్ని నాలుగేళ్ల నుంచి దడదడలాడిస్తున్నారంటే ఆషామాషీ కాదు. జగన్‌ డిక్షనరీలోనే…