నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సాపూర్‌ జి మండలంలోని చాక్‌ పల్లి గ్రామంలోని ఒక ఇంటిని గిఫ్ట్‌ డిడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం 8 వేల రూపాయల లంచం తాత్కాలిక ఉద్యోగి రాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ అరుణ్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *