Category: తూర్పు గోదావరి

జత్వానీ కేసు సూత్రధారి జగన్‌ రెడ్డే:` జిల్లా మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణ లత 

మచిలీపట్నం:సాక్షి పత్రిలో మహిళలను కించపరుస్తూ నీచపు రాతలను ఖండిస్తున్నాం. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా జగన్‌ రెడ్డీ అని కృష్ణా జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షరాలు తలశిల స్వర్ణలత ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయడం దుర్మార్గం. మహిళాభ్యుదయం,…

భారీగా తగ్గనున్న లిక్కర్‌ ధరలు

రాజమండ్రి, సెప్టెంబర్‌ 16: ఏపీలోని మందు బాబులకు త్వరలోనే ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. ఇన్నాళ్లు మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్న వారికి బిగ్‌ రిలీఫ్‌ దక్కనుంది. అవును.. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై…

ఏపీ నుంచి కేంద్రమంత్రుల జాబితాలో వాళ్లేనా

రాజమండ్రి, మే 21 : ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు? ఎవరెవరికి ఛాన్స్‌ ఉంటుంది? బిజెపి నుంచి ఎంతమంది అవుతారు? టిడిపి నుంచి ఎవరు? జనసేనకు అవకాశం ఉంటుందా? ఉంటే ఎవరికి ఇస్తారు? ఏపీ పొలిటికల్‌ సర్కిల్లో ఆసక్తికర…

ట్రిపుల్‌ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీటెక్‌ సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకుగాను వర్సిటీ ఈ నెల 6న నోటిఫికేషన్‌ వెలువరించింది. ఒక్కో సెంటర్‌లో 1,000…

జనం మూడ్‌ ఎలా ఉంది

కాకినాడ, మే 14:గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో తమ నియోజవకర్గంలో పోటీచేసే అభ్యర్థిని చూసి ఓటు వేసే వారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న సమస్యలు.. సామాజికవర్గం ఇలా అన్ని కోణాల్లో…

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కి ఎఫెక్ట్‌…జగన్‌ ఫోటోల పిచ్చే కారణం

రాజమండ్రి, మే 10: ఏపీలో జగన్‌ చేజేతులా నష్టాన్ని తెచ్చుకున్నారు. ఫోటోల పిచ్చితో ఎన్నికల ముంగిట విపక్షాలకు ప్రచార అస్త్రాలను అందించారు. అటు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ అంశం వైరల్‌ అయింది. ప్రజల భూములను ప్రభుత్వం లాక్కునే…

పవన్‌ గెలిస్తే… నా పేరు పద్మనాభరెడ్డి

కినాడ, ఏప్రిల్‌ 30:రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదని కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో పవన్‌ కళ్యాణ్‌ బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ కు విషయం విూద అవగాహన లేక.. తెలుసుకోవడానికి…

బాబుకు ఓటు… విూ కుటుంబాలకు చేటు:ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ మన చోడవరం సిద్ధమేనా. ఇంతటి…

జనసేనాని అప్పులే 64 కోట్లు

కాకినాడ, ఏప్రిల్‌ 23: జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదివరకే ర్యాలీగా బయలుదేరిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మతో…

పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ దాఖలు

ఐదేళ్లలో సంపాదన రూ. 1147678300 కట్టిన ఆదాయపు పన్ను రూ. 470732875 జిఎస్టీ రూ. 268470000 చెల్లింపు అప్పులు రూ. 642684453 అఫిడవిట్‌ లో వెల్లడి పిఠాపురం ఏప్రిల్‌ 23: జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం ఎంఎల్‌ఏగా మంగళ వారం…