Category: తూర్పు గోదావరి

దోపిడీలు చేసేది జగన్‌..కేసులు చంద్రబాబుపైన

దోపిడీలు చేసేది జగన్‌..కేసులు చంద్రబాబుపైన టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు అందజేత కాకినాడ, నవంబర్‌ 3: రాష్ట్రంలో ఉన్న మద్యం, ఇసుక ఇతర పకృతి వనరులను సీఎం వైయస్‌ జగన్‌ యదేచ్చగా దోపిడీ చేస్తుండగా మాజీ సీఎం చంద్రబాబు మాత్రం తప్పుడు…

టీడీపీ, జనసేన సమన్వయం అడుగులు

రాజమండ్రి, నవంబర్‌ 1: వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగు దేశం, జనసేన పార్టీలు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సమన్వయంపై దృష్టి పెట్టాయి..ఓట్ల బదలాయింపు సాఫీగా జరిగేలా చూడటంతో పాటు, ఉమ్మడి పోరాటాల కార్యాచరణపై సమన్వయ కమిటీ సమావేశాల్లో…

వైసీపీపై అక్కా, చెల్లెళ్ల ఎటాక్‌

రాజమండ్రి, అక్టోబరు 31: ఎన్టీఆర్‌ వారసులు రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. ఎన్టీఆర్‌ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి రాజకీయాల్లో చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. ఓవైపు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు అధికార పార్టీపై పురంధేశ్వరి ఏకంగా యుద్ధమే ప్రకటించారు.…

‘‘నన్ను అంతమొందించేందుకు కుట్ర’’ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

నన్ను అంతమొందించేందుకు అధికార పక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసారు. ఆ లేఖను రాజమండ్రి జైలు అధికారుల ద్వారా కోర్టుకు పంపారు. ‘’నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా…

కూటమితో… మారుతున్న అంచనాలు

రాజమండ్రి, అక్టోబరు 25: ఏపీలో ఎన్నికలు సవిూపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో పొలిటికల్‌ హై టెన్షన్‌ నెలకొంది. అధికార వైసిపి సైతం అస్త్ర శస్త్రాలను…

ఉమ్మడి పోరుకు టీడీపీ, జనసేన సిద్దం

రాజమండ్రి:ఏపీలో అధికార వైసీపీపై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇందులో భాగంగానే ఏర్పడిన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరిగింది.జనసేన అధినేత పవన్కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన భేటీ జరిగింది.ఇప్పటికే…

సర్కారు నిర్లక్ష్యంతో ప్రమాదం అంచున కాటన్‌ బ్యారేజీ

రాజమండ్రి, అక్టోబరు 23: ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ తలమానికంగా నిలుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కట్టడం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల అలక్ష్యం, సర్కారు నిర్లక్ష్యంతో వారథి మనుగడకు ప్రమాదం ఏర్పడిరది. ఉమ్మడి…

భువనేశ్వరి ఎమోషనల్‌ ట్వీట్‌

రాజమండ్రి, అక్టోబరు 18: తెలుగు దేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై పెడుతున్న కేసులు ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు సతీమణి భవనేశ్వరి అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారామె. తల్లివర్ధంతి కార్యక్రమాలకు కూడా…

45 ఇయర్స్‌ ఇండస్ట్రీ లెక్క తప్పింది..జగన్‌ ను తక్కువ అంచనా వేసారు

రాజమండ్రి, అక్టోబరు 17: 45 ఇయర్స్‌ ఇండస్ట్రీ లెక్క తప్పింది. జగన్‌ ను తక్కువ అంచనా వేసారు. ఉచ్చులో చిక్కారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న టీడీపీ చంద్రబాబు గైర్హాజరీతో బలహీనత బయట పెట్టుకుంది. అటు బీజేపీతోపొత్తు లో ఉన్న పవన్‌ ఏకపక్షంగా…

దొరబాబుకు తొలి వైసీపీ టిక్కెట్‌

కాకినాడ, అక్టోబరు 13: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరబాబు పేరును ఆయన పేర్కొన్నారు. సామర్లకోటలో పేదలకు ఇళ్లను పంపిణీ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్‌ ఈ…