Category: పశ్చిమ గోదావరి

ఎలక్ట్రికల్‌ బైకును రూపొందించిన ఏపీ నిట్‌ విద్యార్థులు

  విద్యార్థులను అభినందించిన రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి తాడేపల్లిగూడెం:నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్‌ (ఏపీ నిట్‌) ఆచార్యులు డాక్టర్‌ టి.కార్తికేయ శర్మ మార్గనిర్దేశంలో పలువురు విద్యార్థులు (ఫ్లెక్సీ పోల్డ్‌) ఎలక్ట్రికల్‌ బైకును రూపకల్పన చేశారు. సంస్థలో…

అన్నింటికి చెడ్డ రేవడిలా రఘురాముడు

ఏలూరు, మార్చి 26: నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందటారు.. ఇగోకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తానే తోపునని భావిస్తే… రాజకీయాల్లో తోసి పడేస్తారు. ఈ ఉదాహరణలకు, సామెతకు ఒకే ఒక్కడు కనిపిస్తాడు రఘురామ కృష్ణరాజు. డబ్బుందని.. తన ఇమేజ్‌ వల్లనే…

ఏపీ కాపులు ఎటూ వైపు

కాకినాడ, మార్చి 26: ఏపీలో ఎన్నికల సవిూపిస్తున్న కొలది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు…

’’నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు’’

’’నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు’’ సమాజం కోసం సొంత స్థలంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మించి ఇచ్చిన నాగులకొండ గోపి సత్యనారాయణ పాలకొల్లు ఫిబ్రవరి 26: ‘‘నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు’’అన్న సామెతకు సార్ధకత చేకూర్చారు నాగులకొండ…

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ వైభోగం

తాడేపల్లిగూడెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్తు నిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోజరుగుతున్న ధర్మ ప్రచార మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సింహాచలం శ్రీ వరాహ…

దండగర్ర గ్రామంలో వికసిత భారత్‌ సంకల్ప యాత్ర

తాడేపల్లిగూడెం: వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ తాడేపల్లిగూడెం అసెంబ్లీ తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ ఆఫీస్‌ వద్ద జరిగినది. ఈ సభలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్‌ ఈతకోట…

వికషిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

తాడేపల్లిగూడెం: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పట్టిన వికషిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర శుక్రవారం తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సభకు సర్పంచ్‌ శ్రీమతి బేదపూడి వెంకట…

యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం

రాజమండ్రి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మలివిడత యువగళం సోమవారం ప్రారంభమయింది. తాటిపాక సెంటర్‌ లో యువగళం బహిరంగసభకు జనాలు పోటెత్తారు. ఇరుపార్టీల కేడర్‌ నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు ప్రజలు, అభిమానులు…

నడిచే ఆసుపత్రులుగా ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ శిబిరాలు: `డిప్యూటీ సీఎం కొట్టుసత్యనారాయణ

  తాడేపల్లిగూడెం:  అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో నడిచే ఆసుపత్రులు (హాస్పిటల్‌ ఆన్‌ వీల్స్‌)గానిర్వహిస్తున్నామని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ…