రాజమండ్రి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మలివిడత యువగళం సోమవారం ప్రారంభమయింది.
తాటిపాక సెంటర్‌ లో యువగళం బహిరంగసభకు జనాలు పోటెత్తారు. ఇరుపార్టీల కేడర్‌ నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు ప్రజలు, అభిమానులు భారీగా హాజరైయారు. యువనేతకు సంఫీుభావంగా పాదయాత్రలో టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గోంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *