Month: June 2024

మనువాద, దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను తిరస్కరించిన ప్రజలు

సీపీఐ( యం ఎల్‌) సీపీ పార్టీ జాతీయ కమిటీ హైదరాబాద్‌ జూన్‌ 4 : మనువాద,బ్రాహ్మణీయ,దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను ప్రజలు తిరస్కరించారని సీపీఐ( యం ఎల్‌) సీపీ పార్టీ జాతీయ కమిటీ పేర్కొంది.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవ్వరికీ…

ఏపి ప్రజల తీర్పు టిడిపి పై గల విశ్వాసం..అభివృద్ధి.. దూర దృష్టి నిదర్శనం

తెలంగాణాలో టిడిపి కి తిరుగి పూర్వ వైభవం టిడిపి స్టేట్‌ వాణిజ సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కేడి దినేష్‌ హైదరాబాద్‌ జూన్‌ 4: ఏపి ప్రజల తీర్పు టిడిపి పై గల విశ్వాసం..అభివృద్ధి.. దూర దృష్టి నిదర్శనమని తెలంగాణాలో టిడిపి కి…

జైలు నుంచి గెలిచిన అమృత్‌ పాల్‌ సింగ్‌

ఛండీఘడ్‌, జూన్‌ 5: సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఫలితాల్లో ఊహించని వ్యక్తులు ఓటమి పాలవ్వడం, అసలు ఊహించని వ్యక్తులు గెలుపొందడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది.ఓ వైపు ఎన్నికల్లో భారీగా…

జగన్‌ కు మరీ…దారుణమా

కడప, జూన్‌ 5: కాలం ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు తారుమారు అవుతుంది. అందునా రాజకీయంలో అయితే మరి స్పీడ్‌ గా ఉంటుంది. ఒకసారి విజయం దక్కితే.. మరోసారి అపజయం తప్పదు. అయితే గెలుపోటములను సమానంగా తీసుకుంటేనే రాజకీయాల్లో రాణించగలం. కొద్ది కాలాలపాటు…

కనీవినీ ఎరుగని విజయం 

విజయవాడ, జూన్‌ 4:ఒక అసాధ్యం సుసాధ్యమైన సమయమిది. చరిత్ర తిరగరాసిన విజయమిది. కనీవినీ ఎరుగని గెలుపు ఇది. ఎన్నెన్నో రికార్డులు బద్ధలైన సందర్భమిది. కూటమిగా వచ్చి ప్రత్యర్థి ఖేల్‌ ఖతం చేసిన ఎన్నిక ఇది. ఆంధ్రాలో టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి చేసిన మ్యాజిక్‌…

అత్యధిక.. అత్యల్ప మెజార్టీలు

విజయవాడ, జూన్‌ 5: ఏపీ ఎన్నికల్లో కూటమి సూపర్‌ హిట్‌ అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపారు. వైసీపీకి ఊచకోత కోశారు. గెలిచిన అభ్యర్థుల్లో కొందరు ప్రత్యర్థులను చిత్తు చేసి భారీ మెజారిటీ సొంత చేసుకోగా… మరికొందరు అభ్యర్థులకు అత్యల్ప…

వరల్డ్‌ రికార్డు సృష్టించిన భారత్‌ఓటింగ్‌:కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌

వరల్డ్‌ రికార్డు సృష్టించిన భారత్‌ఓటింగ్‌ జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ న్యూ డిల్లీ జూన్‌ 3: దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన…

అమరావతి చేరుకున్న లోకేశ్‌, భువనేశ్వరి

` అభిమానుల ఘన స్వాగతం గన్నవరం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్‌, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు…

బక్రీద్‌ పండుగకు సెలవును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ జూన్‌ 3: ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు చేసుకునే బక్రీద్‌ పండుగ సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్‌ ప్రకారం ఈ పండుగ జూన్‌ 17న ప్రకటించింది. అయితే అర్ధచంద్రాకార నెలవంక దర్శనంపైనే పండుగ తేదీ నిర్ధారణ కానున్నది.…

బీజేపీకి మిత్రపక్షాలే మైనస్సా 

న్యూఢల్లీి, జూన్‌ 3: సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ప్రజానాడిని పూర్తిస్థాయిలో పసిగడతాయా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ఆదివారం అంచనాలు విడుదల చేసిన అన్ని సంస్థలు…