పన్నెండుమంది కాంబోడియా రాకెట్ ఏజెంట్లు అరెస్టు
విశాఖపట్నం:ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చి నట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్య న్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామ న్నారు. ఇప్పటికే 12…