Category: విశాఖపట్నం

పన్నెండుమంది కాంబోడియా రాకెట్‌ ఏజెంట్లు అరెస్టు

విశాఖపట్నం:ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చి నట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్య న్నార్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామ న్నారు. ఇప్పటికే 12…

ఎన్‌ డిఎతోనే టిడిపి ప్రయాణం: క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

విశాఖపట్నం జూన్‌ 5: కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో తనకు ఎంతో అనుభవం ఉందని, ఎన్నో రాజకీయ మార్పులను చూశానని, ఇప్పుడు ఎన్‌ డిఎతోనే…

వాహానాల రిజిస్ట్రేషన్‌ లో కొత్త స్కాం 

విశాఖపట్టణం, మే 27: విశాఖలో కొత్తరకం స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. కార్‌ షోరూమ్‌లలో బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో భారీ మోసం బయటపడిరది. ఈ మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక…

పవన్‌ చెప్పినట్టే… హ్యూమన్‌ ట్రాఫికింగా.!?

విశాఖపట్టణం, మే 27: అనేక మంది మహిళలు, తెలుగు వాళ్లు అదృశ్యమవుతున్నారంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు గతంలో సంచలనం సృష్టించాయి. అయితే అదంతా అబద్దమని ఆయనపై కేసులు కూడా పెట్టింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఘటనలు చూస్తే…

48 గంటల్లో ఆపరేషన్‌ కంబోడియా

విశాఖపట్టణం, మే 25:  సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్‌ చేంజ్‌ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే…

మరో పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని `

విశాఖపట్టణం, మే 25: విభజన చట్టంలో భాగంగా పదేళ్లు హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం జూన్‌ రెండో తేదీతో ముగుస్తుంది. అందుకే హైదరాబాద్‌ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్‌ ఏపీ…

కంబోడియాలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు..బందీలుగా తెలుగు వాళ్లు

విశాఖపట్టణం, మే 23: కంబోడియాకు చెందిన కొందరు భారతీయ ఏజెంట్లు నిర్వహిస్తున్న మానవ అక్రమ రవాణా గుట్టను విశాఖ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసును తవ్వేకొద్ది అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంబోడియాలో దాడిచేసి సైబర్‌ మోసాలకు పాల్పడుతన్న…

వెంటాడుతున్న  ప్రశాంత్‌ కిషోర్‌ 

విశాఖపట్టణం, మే 21 : గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయానికి ప్రశాంత్‌ కిషోర్‌ ఒక కారణం. వైసీపీకి రాజకీయ వ్యూహ కర్తగా వ్యవహరించిన పీకే అలియాస్‌ ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు ఏపీలో చక్కగానే పనిచేశాయి. అంతకుముందున్న టిడిపి ప్రభుత్వం పై…

‘‘కడప అంటేనే ఫ్యాక్షన్‌ సంస్కృతి ’’ ఒక అపవాదు

విశాఖపట్టణం, ఏప్రిల్‌ 16: 2014 ఎన్నికలు గుర్తున్నాయి కదూ. ఆ ఎన్నికల్లో వైయస్‌ విజయమ్మ విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో…

వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ఇవ్వాలి

వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ఇవ్వాలి ` బయోమెట్రిక్‌ అప్డేట్‌ అనేది నిరంతర ప్రకీయ అని గ్యాస్‌ ఏజెన్సీల వర్గాలు వెల్లడి ` గ్యాస్‌ కనెక్షన్‌ వినియోగదరులు ఆందోళన చెదనవసరం లేదని పరవాడ అపన గ్యాస్‌ ఏజెన్సీ…