Category: విశాఖపట్నం

ఏపీలో కొత్త పార్టీ 

విశాఖపట్టణం, నవంబర్‌ 30:జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన విూడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో రానున్న ఎన్నికల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త పార్టీల అవసరం ఏపీలో ఉందని ఆయన…

కోడి కత్తిలో కుట్రలేదు

విశాఖపట్టణం, నవంబర్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప…

అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతా:జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్టణం, నవంబర్‌ 29: అవసరమైతే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఆయన విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. అయితే ఏ…

జనసేనలోకి విష్ణుకుమార్‌ రాజు..?

విశాఖపట్టణం, నవంబర్‌ 27: మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు జనసేనలో చేరనున్నారా? అందుకే పవన్‌ కళ్యాణ్‌ ను కలిశారా? పార్టీలో చేరతానని తన మనసులో ఉన్న మాటను చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపిలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే…

కొంపలుముంచిన చేపల స్టోరీ

విశాఖపట్టణం, నవంబర్‌ 21: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది.. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి…

బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్బ్రాంతి..బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

విశాఖపట్నం:విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ మోమన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన…

విశాఖ ఫిషింగ్‌ హర్బర్లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం 11:30గంటల ప్రాంతంలో జెట్టీల వద్ద ఆగిఉన్న బోట్లలో భారీ మంటలు చేలరేగాయి. సుమారు 60 బోట్లకు మంటలు వ్యాపించాయి. గ్యాస్‌ సిలిండర్లు, డీజల్‌ ట్యాంకుల ప్రేలుళ్ళ కారణంగా అగ్ని కీలలు…

చంద్రబాబు ఈ జన్మలో బయటకు రారు: సభాపతి తమ్మినేని సీతారాం

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు వున్నాయని సీతా రామ్‌…

మార్చి పోతే సెప్టెంబర్‌ అన్నచందంగా విశాఖరాజధాని పరిస్థితి

విజయవాడ, అక్టోబరు 19: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజధాని విషయంలో వ్యూహం మార్చారు. దసరాకు విశాఖకు రావడం లేదని ఇన్ఫోసిస్‌ ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో చెప్పారు. డిసెంబర్‌ కల్లా వస్తానన్నారు. నిజానికి విశాఖ జగన్‌ పాలన విషయంపై నాలుగేళ్లుగా విస్తృత ప్రచారం…

విశాఖలో అంత ఈజీ కాదు

విశాఖపట్టణం, అక్టోబరు 17: విశాఖ నగరంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు గాజువాక నియోజకవర్గాన్ని సైతం కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అందులోభాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపి ఎంవీఎస్‌ సత్యనారాయణ…