Category: విశాఖపట్నం

మరో పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని `

విశాఖపట్టణం, మే 25: విభజన చట్టంలో భాగంగా పదేళ్లు హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం జూన్‌ రెండో తేదీతో ముగుస్తుంది. అందుకే హైదరాబాద్‌ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్‌ ఏపీ…

కంబోడియాలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు..బందీలుగా తెలుగు వాళ్లు

విశాఖపట్టణం, మే 23: కంబోడియాకు చెందిన కొందరు భారతీయ ఏజెంట్లు నిర్వహిస్తున్న మానవ అక్రమ రవాణా గుట్టను విశాఖ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసును తవ్వేకొద్ది అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంబోడియాలో దాడిచేసి సైబర్‌ మోసాలకు పాల్పడుతన్న…

వెంటాడుతున్న  ప్రశాంత్‌ కిషోర్‌ 

విశాఖపట్టణం, మే 21 : గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయానికి ప్రశాంత్‌ కిషోర్‌ ఒక కారణం. వైసీపీకి రాజకీయ వ్యూహ కర్తగా వ్యవహరించిన పీకే అలియాస్‌ ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు ఏపీలో చక్కగానే పనిచేశాయి. అంతకుముందున్న టిడిపి ప్రభుత్వం పై…

‘‘కడప అంటేనే ఫ్యాక్షన్‌ సంస్కృతి ’’ ఒక అపవాదు

విశాఖపట్టణం, ఏప్రిల్‌ 16: 2014 ఎన్నికలు గుర్తున్నాయి కదూ. ఆ ఎన్నికల్లో వైయస్‌ విజయమ్మ విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో…

వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ఇవ్వాలి

వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ఇవ్వాలి ` బయోమెట్రిక్‌ అప్డేట్‌ అనేది నిరంతర ప్రకీయ అని గ్యాస్‌ ఏజెన్సీల వర్గాలు వెల్లడి ` గ్యాస్‌ కనెక్షన్‌ వినియోగదరులు ఆందోళన చెదనవసరం లేదని పరవాడ అపన గ్యాస్‌ ఏజెన్సీ…

కలకలం రేపుతున్న ఆపరేషన్‌ గరుడ

విశాఖపట్టణం, మార్చి 22: బ్రెజిల్‌ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్‌ ను దేశంలోకి డంప్‌ చేసేందుకు ప్రయత్నించారు.…

గెలిపించండి..దేశాన్ని కాపాడుతాను:కే ఏ పాల్‌

విశాఖపట్నం:నన్ను విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్య క్షుడు కేఏ పాల్‌ అన్నారు.దేశాన్ని కాపా డటానికి గత 7 సంవత్సరాలుగా ప్రయ త్నిస్తు న్నానని తెలిపారు.ఎస్‌. కోట ఎమ్మెల్యే గా, విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని…

ఏపీ కాంగ్రెస్‌ కు రేవంత్‌ ఊపిరి పోస్తారా

విశాఖపట్టణం, మార్చి చ15: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడిరది. పదేళ్లపాటు అధికారానికి, ప్రజలకు దూరమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంచెం పుంజుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అది సీట్ల దాకా వెళ్తుందని ఎవరూ చెప్పడం…

నటి పెళ్లి చేసుకుని మోసం చేసింది

విశాఖపట్నం:ప్రముఖ టీవీ సీరియల్‌ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని భర్త పిన్నింటి శ్యామ్‌ కుమార్‌ విూడియా ముందుకు వచ్చారు. వివా హం తర్వాత 25 లక్షలు కాజేసి విడా కులు కోరుతూ తనను తన తల్లిదండ్రు…

పవన్‌ కళ్యాణ్‌ కు కేఎపాల్‌ బంపర్‌ ఆఫర్‌

విశాఖపట్నం:జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ ఊహించని ఆఫర్‌ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించారు. పవన్‌ కి ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని…