Author: admin

డా: దాదా సాహెబ్ మృతిపట్ల సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం: ప్రముఖ వైద్యులు, మాజీ ఉర్దూ ఆకాడమీ చైర్మన్ డా దాదా సాహెబ్ మృతిపట్ల ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.రాయచోటి పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ పక్క వీధిలోని వారి నివాసంలో శనివారం డా:…

కమలం పార్టీకి సీన్‌ సితారవుతోందట

రాజమండ్రి, అక్టోబరు 7: ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కమలం పార్టీకి సీన్‌ సితారవుతోందట.ఏపీలో పార్టీ ఎదుగు బొదుగు లేకుండా పోతోందని పిక్చర్‌ క్లియర్‌ అయిందట స్థానిక నాయకులకు. నేతల మధ్య జరుగుతున్న అంతర్గత సంభాషణల్లో బీజేపీ నేతల్లో నిర్వేదం.. నిస్సాయత.. అనాసక్తత…

ఎన్నికల బాండ్‌ చుట్టూ రాజకీయాలు

విజయవాడ, అక్టోబరు 7:ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఎన్నికల బాండ్స్‌ చుట్టూ తిరుగుతున్నాయి. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో 27 కోట్ల రూపాయలు, ఎన్నికల బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. దీన్నే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశ పెడుతోంది. చంద్రబాబు బెయిల్‌…

లండన్‌ విమానాశ్రయంలో కవితకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

హైదరాబాద్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్‌ చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో…

పల్సర్ ఎన్ 150 బైక్ లాంచింగ్ లో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి పట్టణంలోని చిత్తూరు రహదారి మార్గంలోని నీల్ పరి బజాజ్ షో రూమ్ లో శుక్రవారం జరిగిన పల్సర్ ఎన్ 150 బైక్ గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,నీల్ పరి బజాజ్ షో రూమ్ యజమాని సయ్యద్…

చంద్రబాబు అరెస్టు పై కొనసాగుతున్న ఆందోళన

ఆగని పోరు …….. తగ్గని జోరు చంద్రబాబు అరెస్టు పై కొనసాగుతున్న ఆందోళన మాది ఉక్కు సంకల్పం చంద్రబాబు బయటికి వచ్చేవరకు ఆందోళన ఆగదు బద్వేలు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై బద్వేల్‌…

లోకేష్‌ కు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

గన్నవరం:రాజమండ్రి వెళ్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కు పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ సంఫీుభావం తెలిసారు. చంద్రబాబు తో మేము, అంతిమ విజయం ధర్మానిదే అంటూ ప్లకార్డులు పట్టుకుని వాహనశ్రేణి వచ్చే మార్గంలో తెలుగుదేశం అభిమానులు నిలబడుతున్నారు. గన్నవరం,…

భార్యకు కు మెయింటేనెన్స్‌ ఇవ్వలేము: స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్ట్‌

బెంగుళూరు అక్టోబర్‌ 6: అక్రమ సంబంధం పెట్టుకున్నభార్యకు .. భర్త నుంచి మెయింటేనెన్స్‌ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్‌ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. గృహ హింస చట్టం ప్రకారం…

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో వైద్యం అందక అశా కార్యకర్త మృతి

తాడేపల్లి: తాడేపల్లి ప్రకాష్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవరణ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ విధులు నిర్వర్తిస్తూ రేపుడి కృపమ్మ (37) అనే ఆశా వర్కర్‌ మృతి చెందిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కృపమ్మ గేట్‌ వద్ద…

క్రూయిజ్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం: పుతిన్‌

సోచి అక్టోబర్‌ 6: అణ్వాయుధాలు మోసుకెళ్లే క్రూయిజ్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. సోచి నగరంలోని వాల్దాయి ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బురెవెస్నిక్‌ అణు క్షిపణిని రష్యా పరీక్షించినట్లు ఇటీవల అమెరికాకు…