గన్నవరం:రాజమండ్రి వెళ్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కు పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ సంఫీుభావం తెలిసారు. చంద్రబాబు తో మేము, అంతిమ విజయం ధర్మానిదే అంటూ ప్లకార్డులు పట్టుకుని వాహనశ్రేణి వచ్చే మార్గంలో తెలుగుదేశం అభిమానులు నిలబడుతున్నారు. గన్నవరం, దెందులూరు నియోజకవర్గాల్లో నారా లోకేష్‌ కు తెలుగుదేశం శ్రేణులు మద్దతు తెలిపారు. లోకేష్‌ తన వాహనం ఆపి ప్రజలకు అభివాదం తెలిపారు. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని, ధైర్యంగా ఉండాలని శ్రేణులకు సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *