Category: గుంటూరు

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూల్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌

అమరావతి:కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్‌ కుమార్‌ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్‌ కుమార్‌ తో పాటు పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌…

ఈ నెల 16 న ఇడుపులపాయకు సీఎం జగన్‌

అమరావతి:ఈ నెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్‌ వెళనున్నారు. అసెంబ్లీ, లోక్‌?సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. తరువాత శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

తల్లిలాంటి ఏపీని జగన్‌ వెన్నుపోటు పొడిచారు:వైఎస్‌ షర్మిల

ప్రత్యేక హోదా హావిూ కోసం వైసీపీ జగన్‌ ప్రభుత్వం మోసం చేసింది తల్లిలాంటి ఏపీని జగన్‌ వెన్నుపోటు పొడిచారు నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో కంటతడి పెట్టుకున్న వైఎస్‌ షర్మిల అమరావతి మార్చ్‌ 7: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా…

ఏపీలో తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ నుండి నీరు విడుదల

అమరావతి మార్చ్‌ 1: ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఫిబ్రవరి 1 న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం…

ఏపీ రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు: సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి ఫిబ్రవరి 28:ఏపీ రైతాంగాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దారుణంగా మోసం చేశారని సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రైతులకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌ రైతు భరోసా, రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ…

అమరావతి రైతులకు భారీ ఊరట

గుంటూరు, ఫిబ్రవరి 28: ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు…

ఆర్కే ఎందుకు వెళ్లారు… మళ్లీ వచ్చారు

గుంటూరు, ఫిబ్రవరి 26: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా.. దూరంగా జరిగిపోతారో, తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్‌గా సీఎం జగన్‌…

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్‌ ట్విస్ట్‌

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్‌ ట్విస్ట్‌ రెండు నెలలక్రితం కాంగ్రెస్‌ లో చేరిన ఆయన తిరిగి వైఎస్సార్‌ పార్టీలో జాయిన్‌ అమరావతి ఫిబ్రవరి 20:మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. వైఎస్‌ షర్మిల సమక్షంలో…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియకు మరో వారం రోజుల గడువు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియకు మరో వారం రోజుల గడువు జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు మరో అవకాశం నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

ఉండవల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి…