త్రిపుర నూతన గవర్నర్గా తెలంగాణ భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేన్ హైదరాబాద్, అక్టోబరు 19: : రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్గా రఘుబర్ దాస్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం…