Category: తెలంగాణ

త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణ భాజపా సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి

త్రిపుర గవర్నర్‌ గా ఇంద్రసేన్‌ హైదరాబాద్‌, అక్టోబరు 19: : రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం…

జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం

హైదరాబాద్‌, అక్టోబరు 19: త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్తాన, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్ట్‌లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు…

మాఫియాకు కేరాఫ్‌ విూ పీసీసీ చీఫ్‌:మంత్రి కేటీఆర్‌

హౖదరాబాద్‌: కాంగ్రెస్‌ బస్సుయాత్ర? తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్‌ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని అన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్‌ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా…

పవన్‌ తో కిషన్‌ రెడ్డి భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 18: లంగాణ ఎన్నికల్లో బీజేపీ గేర్‌ మార్చినట్టు కనిపిస్తోంది. ఓ వైపు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు చేస్తూనే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భగంగానే జనసేన మద్దతు కోరారు. పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీ…

తెలంగాణలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్ది ఎవరు ? ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు చేశారు. ఆయన రాహుల్‌ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీ అని సెటైర్‌ వేశారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి గురించి…

ప్రవల్లిక ఆత్మహత్య కేసు.. పలువురు నేతలపై కేసులు నమోదు

ప్రవల్లిక ఆత్మహత్య కేసు.. పలువురు నేతలపై కేసులు నమోదు హైదరాబాద్‌: ప్రవల్లిక ఆత్మహత్య పై ఆందోళన చేసిన రాజకీయ, విద్యార్ది నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 13 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసారు. సెక్షన్స్‌ 143, 148,…

రేవంత్‌ కు కొడంగల్‌ లో షర్మిల షాక్‌ ఇవ్వాలని   భావిస్తున్నారా.!?

హైదరాబాద్‌, అక్టోబరు 18: ఎన్నికల ముహూర్తం దగ్గర పడటంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది … కాంగ్రెస్‌ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకుంది… కేండెట్ల తొలి జాబితా ప్రకటనతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ను సొంత పార్టీ సీనియర్లు టార్గెట్‌ చేస్తూ..పార్టీని…

బీఆర్‌ఎస్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు

జగిత్యాల:బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ ను ఇష్టారీతిన ఉల్లంఘిస్తున్నారని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గోడలపై నినాదాలు రాస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు జిల్లా రిటర్నింగ్‌ అధికారికి మంగళవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.జగిత్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో…

అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్:అక్టోబర్ 17: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు . రెండు రోజుల…

వైయస్సార్‌ టీపీ నుండి ఎమ్మెల్యే టికెట్‌ కోసం దరఖాస్తు

బెల్లంపల్లి :వైయస్సార్‌ తెలంగాణ పార్టీ బెల్లంపెల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాశి సతీష్‌ కుమార్‌ హైదరాబాద్‌ లోటస్పాండ్‌ లోని పార్టీ కార్యాలయంలో? ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రామ్‌ రెడ్డి, ఉమ్మడి అదిలాబాద్‌ ఇంచార్జ్‌ బెజ్జంకి అనిల్‌ కుమార్‌, రాష్ట్ర…