Category: గుంటూరు

నన్ను దెబ్బ కొట్టాలని కుప్పం ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు:చంద్రబాబు నాయుడు

అంతిమంగా ధర్మమే గెలుస్తుంది… కార్యకర్తల త్యాగాలు మరిచిపోను:` చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసిన కుప్పం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి: కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస,…

చెవిరెడ్డి అంత పనిచేశారా.!?

గుంటూరు, డిసెంబర్‌ 6: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు ఏపీ సీఎం జగన్‌ సాయం చేశారా? ఇందుకుగాను ఓ సీనియర్‌ నేతను నియమించారా? ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండిరగ్‌ చేశారా? పొలిటికల్‌ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలతో…

డిసెంబర్‌ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం డిసెంబర్‌ 1 న మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ , రాష్ట్ర…

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట

కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్ట్‌ ఆదేశాలు అమరావతి నవంబర్‌ 27: మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్‌ ఆదేశాలు జారీ…

వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై హైకోర్టు విచారణ

అమరావతి నవంబర్‌ 23: వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి…

ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్స్‌ అమ్మబడును

గుంటూరు, నవంబర్‌ 23: హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్న ఇంజనీరిగ్‌ సర్టిఫికేట్లు.. ఎక్కడా అని అనుకుంటున్నారా..? ఎక్కడో కాదు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనే. ఎంత పకడ్భందిగా తయారు చేస్తున్నారంటే.. అమెరికా కాన్సులేట్‌ అధికారులు మాత్రమే గుర్తించగిగే స్థాయిలో ఈ నకిలీ సర్టిఫికేట్లను…

ఏపీ రాజకీయాలకు… క్రికెట్‌ లింక్‌..

గుంటూరు, నవంబర్‌ 22: వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఏపీ రాజకీయాలకు ఒక హెచ్చరిక లాంటిది. తమకు తిరుగు లేదనుకుంటున్న వైసీపీ, అధికారంలోకి వస్తాననుకుంటున్న టిడిపి, తాను లేని ప్రభుత్వం ఊహించలేమంటున్న జనసేన చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.…

సజ్జలను కలిసిన కరుణామయ విద్య సంస్థల చైర్మన్‌ దస్తగిరి

మంగళగిరి:మంగళగిరిలోని వైఎస్‌ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని నంద్యాల పట్టణానికి చెందిన కరుణామయ విద్య సంస్థల చైర్మన్‌, రాయలసీమ రీజియన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దండే దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిసి…

అమరావతి రాజధాని అంశానికి బీజేపీ కట్టుబడి వుంది పురందేశ్వరి

గుంటూరు: రాజకీయంగా జిల్లాలో కార్యకర్తలు తో కలసి ముందుకు వెళ్తున్నాం. నరేంద్రమోదీ అవినీతి రహిత పాలన అందించారు ప్రజలకు సంక్షేమం కోసం బీజేపీ పెద్దపీట వేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. అన్ని వర్గాల్లో ఉన్నవారికి సంక్షేమం అందిస్తున్నాం. పేదలు…

ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం

ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం రాష్ట్రంలో కులగణనకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం కర్నూలులో నేషనల్‌ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపు ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ వచ్చేందుకు ఆమోదం అమరావతి: సీఎం…