Category: విశాఖపట్నం

బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్బ్రాంతి..బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

విశాఖపట్నం:విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ మోమన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన…

విశాఖ ఫిషింగ్‌ హర్బర్లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం 11:30గంటల ప్రాంతంలో జెట్టీల వద్ద ఆగిఉన్న బోట్లలో భారీ మంటలు చేలరేగాయి. సుమారు 60 బోట్లకు మంటలు వ్యాపించాయి. గ్యాస్‌ సిలిండర్లు, డీజల్‌ ట్యాంకుల ప్రేలుళ్ళ కారణంగా అగ్ని కీలలు…

చంద్రబాబు ఈ జన్మలో బయటకు రారు: సభాపతి తమ్మినేని సీతారాం

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు వున్నాయని సీతా రామ్‌…

మార్చి పోతే సెప్టెంబర్‌ అన్నచందంగా విశాఖరాజధాని పరిస్థితి

విజయవాడ, అక్టోబరు 19: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజధాని విషయంలో వ్యూహం మార్చారు. దసరాకు విశాఖకు రావడం లేదని ఇన్ఫోసిస్‌ ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో చెప్పారు. డిసెంబర్‌ కల్లా వస్తానన్నారు. నిజానికి విశాఖ జగన్‌ పాలన విషయంపై నాలుగేళ్లుగా విస్తృత ప్రచారం…

విశాఖలో అంత ఈజీ కాదు

విశాఖపట్టణం, అక్టోబరు 17: విశాఖ నగరంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు గాజువాక నియోజకవర్గాన్ని సైతం కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అందులోభాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపి ఎంవీఎస్‌ సత్యనారాయణ…

ఒక్క పోన్‌ కాల్‌ తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తా: సీఎం జగన్‌

విశాఖపట్టణం, అక్టోబరు 16: విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న ఆయన, రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం అని అన్నారు. పరిపాలనా…

ఈనెల 26 నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్ర

విశాఖపట్టణం, అక్టోబరు 16: ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోఈనెల 26 నుంచి వచ్చే నెల 9 వరకూ మొదటి దశలో సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభిం చేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు విశాఖలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం…

మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం: తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్‌

23న తెలుగు శక్తి ఆధ్వర్యంలో బహిరంగ చర్చా వేదిక హాజరయ్యేందుకు బండారు సత్యనారాయణ మూర్తి అంగీకారం మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్‌ విశాఖపట్నం: మంత్రి రోజా పై బండారు చేసిన వ్యాఖ్యల…

‘‘విశాఖ వందనం’’

విశాఖపట్టణ?ం, సెప్టెంబర్‌ 25: ఈ విజయదశమి నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించే దిశగా వైసీపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అక్టోబర్‌ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ…