Category: కృష్ణా

ఆడవారిని, అణగారిన వర్గాలకు ఆసరాగా పనిచేయండి:సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి

ఆడవారిని, అణగారిన వర్గాలకు ఆసరాగా పనిచేయండి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గోన్నారు. పోలీసుల…

టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదు:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

విజయవాడ, అక్టోబరు 21: టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన నిరంతర పోరాటమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ నేతలు, శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కన్నీళ్లు…

టిడిపి`జనసేన 160 సీట్లు గెలవబోతోంది:నారా లోకేష్‌

చంద్రబాబు తలవంచడు, తల దించడు `నీతి నిజాయితీయే ఆయన ఆయుధం ` ప్రజల తరఫున శాంతియుతంగా పోరాడాలని చెప్పారు ` రాష్ట్ర ప్రగతి`ప్రజాసంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు`పవన్‌ కళ్యాణ్‌ పొత్తు ప్రకటన `త్వరలో భువనమ్మ ‘‘నిజం గెలవాలి‘‘ కార్యక్రమం ` నవంబర్‌ 1…

23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ,

23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ ముఖ్యమంత్రి పదవి కంటే తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ, అక్టోబరు 21:టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ ఈనెల 23న జరగనుంది. తూర్పుగోదావరి…

ఏషీయన్‌ గేమ్స్‌ విజేతలకు జగన్‌ అభినందన

విజయవాడ, అక్టోబరు 20: ఏషియన్‌ గేమ్స్‌ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ నేడు జ్యోతిలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న…

ఏడాది కిందట పది లక్షలతో ప్రారంభమైన కంపెనీ విశాఖపట్నంలో ఏకంగా 76 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది ఎలా.!?

విజయవాడ, అక్టోబరు 17: ఏపీ సీఎం జగన్‌ రాజకీయాల్లోకి రాకమునుపే.. అసలు సిసలైన వ్యాపారవేత్త. ఒకవైపు కుటుంబం రాజకీయాల్లో ఉండగా.. అదే రాజకీయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారన్న ఆరోపణలుఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. డొల్ల కంపెనీలతో క్విడ్‌…

జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది

విజయవాడ, అక్టోబరు 17: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లి 37రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో పార్టీ పూర్తిగా పడకేసింది. జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది. కనీస కార్యక్రమాలు కూడా చేయడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏవో కొన్ని…

ఏపీలో నవంబర్‌ 15 తర్వాత కులాల వారీగా అధికారిక సర్వే

విజయవాడ, అక్టోబరు 16: ఎన్నికల సవిూపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోంది. కులగణనకు కూడా శ్రీకారం చుడుతోంది. కులగణన.. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలని పలు పార్టీలు, సంఘాలు ఎప్పటి నుంచో…

పభుత్వ డాక్టర్లపై నమ్మకం లేదు:అచ్చెన్నాయుడు

విజయవాడ:రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి…

చంద్రబాబు ప్రాణాలకు ముప్పుంది: టీడీపీ నేతల అందోళన

విజయవాడ: రిమాండ్‌లో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర రాజమహేంద్రవరం జైల్లో జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణం ఆయన్ను బయటి ఆస్పత్రులకు తరలించి.. ఉత్తమ చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై…