Category: కాకినాడ

జగన్‌ ప్రచార సభల్లో నిందితుడు

కాకినాడ, ఏప్రిల్‌ 17 (న్యూస్‌ పల్స్‌): ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి షాక్‌ తగిలింది.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.1996లో త్రిమూర్తులు టిడిపి కీలక నేతగా ఉండేవారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో 1996 డిసెంబర్‌ 29న దళితులపై దాడి జరిగింది.…

అన్ని పార్టీలు… బీసీ మంత్రమే…

కాకినాడ, నవంబర్‌ 20: ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలకు కాస్త సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ హావిూలకు పదును పెడుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేయగలిగే ఓటు బ్యాంకుపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి…

రాష్ట్రవ్యాప్తంగా 42,307 మంది రైతులకు పట్టాలు ఇస్తున్నాం: సీఎం జగన్‌

నూజివీడు: పేదల భూములపై వారికి సర్వ హక్కులు కల్పించింది విూ బిడ్డ ప్రభుత్వమే అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని, 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తున్నామని, కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.…

ముందస్తు గెలుపు కలల్లో మునిగిపోయిన టీడీపీ నేతలు

కాకినాడ, అక్టోబరు 21: పొత్తు ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రకటన.. టీడీపీ నేతల్లో మాంచి ఊపు తెచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌తో డీలా పడిపోయిన పార్టీకి ఓ విధంగా పవన్‌ తన పొత్తు ప్రకటనతో బూస్టప్‌ ఇచ్చారనే చెప్పాలి. ఇదే సందర్భంలో…

ఐక్య కార్యాచరణలో టీడీపీ, జనసేన

కాకినాడ: రానున్న కాలంలో తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీలు ఐక్య కార్యాచరణతో ప్రజలకు ముందుకు వెళ్తాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్‌ వెల్లడిరచారు. కాకినాడ హెలికాన్‌ టైమ్స్‌ లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన…

నాదెండ్ల మనోహర్‌ అనే బ్లాక్‌ హోల్‌ పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయడం లేదా?

కాకినాడ, అక్టోబరు 18: జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్‌ వన్‌ మేన్‌ షో నడుస్తోందా? డవ్మిూ కమిటీలను వేసి పార్టీని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారా? జనసేన పార్టీని బలోపేతం కాకుండా ఉండేందుకు నాదెండ్ల కుట్రలు చేస్తున్నారా? జనసేనాని పవన్‌ కల్యాణ్‌……