Tag: ‘‘రాష్ట్రప్రభుత్వం (రైతులను ఆదుకోవడంలో) మొద్దునిద్రలో వుంది’’: సాయిలోకేష్‌

‘‘రాష్ట్రప్రభుత్వం (రైతులను ఆదుకోవడంలో) మొద్దునిద్రలో వుంది’’: సాయిలోకేష్‌

అన్నమయ్యజిల్లా,రాయచోటి,డిసెంబర్‌13: అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట,రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో సాగుచేసిన బొబ్బాయి,అరటి,చీని తదితర పంటలు మౌచింగ్‌ తుఫాన్‌ ప్రభావానికి నేలమట్టమయ్యాయని, పంటలు దెబ్బతిని వారం దాటిపోతున్నా సంబంధిత అధికారులు,ముఖ్యమంత్రిగాని నష్టపోయిన రైతులను,పరామర్శిండం,పంట నష్టపరిహారం చెల్లించడం చేయకుండా రాష్ట్రప్రభుత్వం మొద్దనిద్రలో ఉందని…