తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: రఘురామకృష్ణరాజు
అమరావతి మార్చ్ 22: తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, సంధ్య ఆక్వా కంపెనీ పేరిట బుక్ అయిన కంటైనర్లో డ్రగ్స్ దొరికాయని ఎంపి రఘురామకృష్ణరాజు తెలిపారు. విశాఖపట్నం డ్రగ్స్ ఘటనపై ఎంపి రఘురామకృష్ణరాజు స్పందించారు. డా కెవి ప్రసాద్,…