Category: గుంటూరు

తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: రఘురామకృష్ణరాజు

అమరావతి మార్చ్‌ 22: తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, సంధ్య ఆక్వా కంపెనీ పేరిట బుక్‌ అయిన కంటైనర్‌లో డ్రగ్స్‌ దొరికాయని ఎంపి రఘురామకృష్ణరాజు తెలిపారు. విశాఖపట్నం డ్రగ్స్‌ ఘటనపై ఎంపి రఘురామకృష్ణరాజు స్పందించారు. డా కెవి ప్రసాద్‌,…

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఎన్‌డీఏ లో చేరాం : చంద్రబాబు

అమరావతి మార్చ్‌ 22: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. పార్లమెంటుకు 13 మంది, రాష్ట్ర అసెంబ్లీకి 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు…

సలహదారులను తొలగించండి:నిమ్మగడ్డ రమేష్కుమార్‌

అమరావతి :సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో 45 మంది సలహాదారులున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక సలహాదారులను నియమించారు. ఈ నియామకం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లే. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా…

సంపద సృష్టించి సంక్షేమం అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం

సంపద సృష్టించి సంక్షేమం అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ లోకేష్‌ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్‌ మంగళగిరి: అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ…

సీఎం జగన్‌ బస్సు యాత్ర ఖరారు

అమరావతి: వైసీపీ ఎన్నికల శంఖారావం బస్సుయాత్రకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్దమయ్యారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్దం పేరుతో…

అలీకి జగన్‌ మరో సారి హాత్‌ ఇచ్చారు

గుంటూరు, మార్చి 18 : కమెడియన్‌ ఆలీ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ ఉండరు. ఒక్కో సినిమాలో ఒక్కో విలక్షణ మ్యానరిజమ్‌ తో హాస్యం పండిరచడంలో అలీ తనకు తానే సాటి. చిన్న తనం నుంచీ సినీమాలే లోకంగా…

రెడ్డి సామాజికి వర్గానికే వైసీపీ పెద్ద పీట

గుంటూరు, మార్చి 18: వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గం అంటే వైసిపి అన్న రేంజ్‌ లో పరిస్థితి ఉండేది. కానీ గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు వైసీపీ నుంచి రెడ్డి సామాజికవర్గాన్ని దూరం చేశాయని టాక్‌…

ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా గజ్జల లక్ష్మి

*AP: ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా గజ్జల లక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి…

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం జగన్‌

అమరావతి:అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్‌ జగన్‌ , ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గోన్నారు.

హైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం స్వీకారం

హైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం స్వీకారం చేయించిన సిజె ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్‌ తల్లాప్రగడ మల్లిఖార్జున…