Category: చిత్తూరు 

’’పన్నుల వాటా ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగానే ఉంటాయి:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

’’పన్నుల వాటా ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగానే ఉంటాయి మంత్రి నిర్మలా సీతారామన్‌, అధీర్‌ రంజన్‌ చౌదరి మధ్య మాటల యుద్ధం ఆయా రాష్ట్రాల పట్ల వివక్ష కనబరుస్తున్నామని ఆరోపించడం సరికాదు’’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢల్లీి ఫిబ్రవరి…

సంతానం కలుగని దంపతులకు మైనర్‌ బాలికల అండాలు అమ్మకం

లక్నో నవంబర్‌ 17: సంతానం కలుగని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు అమ్ముతున్నారు. పేదింటి బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ చర్యకు పాల్పడుతున్నారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌…

భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫైన‌ల్స్ చేర‌డం పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

న్యూ ఢిల్లీ :నవంబర్ 16 కురించారు. నిన్న ముంబాయి వేదికగా జరిగిన సెమీఫైనల్ భార‌త్‌-కీవీస్‌ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలు చేయగా ఏడు వికెట్లను కూల్చి మహ్మద్ షమీ కివీస్ ను ఇంటిదారి ప‌ట్టించారు. టీమిండియా ప్రదర్శనకు ప్రధాని…

వరల్డ్‌ కప్‌లో రికార్డుల వీరుడికి ఐసీసీ అవార్డు 

న్యూడిల్లీ నవంబర్‌ 10: న్యూజిలాండ్‌ యువ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర ప్రతిష్ఠాత్మక ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. అక్టోబర్‌ నెలకుగానూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. ఆరంగేట్రం వరల్డ్‌ కప్‌లో రికార్డులు బద్దలుకొడుతున్న ఈ యంగ్‌స్టర్‌ నామినేట్‌ అయిన…

కుప్పం నుంచే ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర

తిరుపతి, అక్టోబరు 6: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడం, గత 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండటంతో నారా భువనేశ్వరి టీడీపీలో యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆమె కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమంగా రాజకీయ కక్ష…

15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు

15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు తిరుమల, అక్టోబరు 4: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో…

ప్రజల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్: మంత్రి రోజా

ప్రజల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్: మంత్రి రోజా. చిత్తూరు జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి మనిషి గురించి ఆలోచించి వారి ఆరోగ్యం, వారి పిల్లల ఎడ్యుకేషన్, వారి ఊరి అభివృద్ధి గురించి ఆలోచించే…

బటన్‌ నొక్కాడనికి ఫుల్‌ పేజీ ప్రకటనలు? కోట్లు ఖర్చు

తిరుపతి, సెప్టెంబర్‌ 30: సీఎం జగన్‌ రెడ్డి కొత్త బటన్‌ నొక్కుతున్నారు. వాహన మిత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో పదివేలు జమ చేయబోతున్నారు. ఏపీలో ఆటోలు, కార్లు ఇలాంటి వాహనాలపై ఆధారపడేవాళ్లు నియోజకవర్గానికి వెయ్యి…

తిరుపతి నుంచి పవన్‌ పోటీ?

తిరుపతి, సెప్టెంబర్‌ 25: ఉమ్మడి చిత్తూరు జిల్లాపై జనసేన దృష్టి పెట్టింది. బలిజలు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఫోకస్‌ పెంచింది. టీడీపీతో కలిసి ఎలా నడవాలన్న దానిపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. మంత్రి రోజా టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇక తిరుపతి,…