Category: కర్నూలు

తొలి బంగారు గని

కర్నూలు, మే 16 : దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్‌ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250 ఎకరాల భూసేకరణ…

ఇంటి`ఇంటికి తెలుగుదేశం

  యువగళం నిది కింద 20లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం రానివారికి నెలకు 3000 నిరుద్యోగ భృతి మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌. రాఘవేంద్ర రెడ్డి సోదరులు ఎన్‌.రామకృష్ణ రెడ్డి , సతీష్‌ నాయుడు, సురేష్‌ నాయుడు కౌతాళం: మండలం…

బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు

  కర్నూలు:వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్‌ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అఫిడవిట్‌ ప్రకారం.. రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల…

అందుబాటులోకి క్యాన్సర్‌ ఆస్పత్రి

కర్నూలు, ఏప్రిల్‌ 6: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైద్యరంగంలో జగన్‌ సర్కార్‌ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. ఖరీదైన చికిత్సలను సైతం ఆరోగ్య శ్రీ ద్వారా పేద…

నేతలే రైతులను భయపెడుతున్నారు: మాజీ మంత్రి భూమా అఖిల

ఆళ్లగడ్డ:ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరం చూస్తున్నాం. ఆళ్లగడ్డ లో రైతులనీ నాయకులే ఇబ్బందులు పెడుతున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని రౌడీయజం గుండాయజం చేస్కుంటూ రైతులను భయపెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిల…

కేంద్ర సాయుధ బలగాలతో కవాతు

బేతంచర్ల : సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ రఘువీర్‌ రెడ్డి,ఆదేశాల మేరకు డోన్‌ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,సూచనల మేరకు సీఐ ప్రియతమ్‌ రెడ్డి,ఎస్సై శివ శంకర్‌ నాయక్‌,ఆధ్వర్యంలో గురువారం కేంద్ర సాయుధ బలగాలు పోలీస్‌ సిబ్బందితో పట్టణంలోని ప్రధాన రహదారులు,అంగళ్ళ…

బాబుకు, పవన్‌ కు విశ్వనీయత, విలువులు లేవు:సీఎం జగన్‌

వైయస్సార్‌ ఈబీసీ నేస్తం రూ. 629.37 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌ మేనిఫెస్టో తీసుకొని నేరుగా విూ ఇంటికి వస్తాం.. మంచి జరిగితేనే టిక్‌ కొట్టండి బాబుకు, పవన్‌ కు విశ్వనీయత, విలువులు లేవు, ముగ్గురు కూటమిగా ఏర్పడి,…

జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన పైలాన్‌ ను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

జగన్నాథ గట్టు పై ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన పైలాన్‌ ను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథ గట్టు పై 150 ఎకరాల్లో…

మోసాలతో ముందుకు వస్తున్నారు జాగ్రత్త

కర్నులే, మార్చి 14:టీడీపీ అధినేత చంద్రబాబు 2014లో మోసపూరిత హావిూలిచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పవన్‌, బీజేపీతో కూటమితో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నిధుల విడుదల సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై…

14న ముఖ్యమంత్రిచే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భూమి పూజ

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు… ముఖ్యమంత్రి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భూమి పూజ విజయవంతం చేసేందుకు సహకరించండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌, డి ఐ జి , ఎస్పీ… కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి…