Category: ఏలూరు

60 లక్షల మందే.. డిసైడిరగ్‌ ఫ్యాక్టర్‌

ఏలూరు, మే 21 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేవిడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించింది. మే 13న పోలింగ్‌ జరిగింది. రికార్డు స్థాయిలో 82 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌…

ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండిరగ్‌ డీఏ,టీఏ, జీపీఎఫ్‌ మెరుగైన పీఆర్సీ ఇస్తా:చంద్రబాబు నాయుడు

రాష్ట్ర భవిష్యత్‌ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది మే 13న విూరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కావాలి జగన్‌ చేసేవన్నీ చీకటి రాజకీయాలు, జగన్‌ పొత్తు కేసుల మాఫీ కోసం..నా పొత్తు రాష్ట్రం కోసం పోలవరం…

చంద్రబాబుకు మరోసారి అవకాశం… కనిపిస్తున్న సింపతి

ఏలూరు, మే 1: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయా? ఏడుపదులు దాటిన వయసులో ఆయనకు ఒక్క అవకాశమిస్తే పోలా? అన్న సింపతీ జనాల్లో వస్తుందా? అంటే కొందరిలో అలాంటి అభిప్రాయమే…

ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ మనస్వి 600 మార్కులకు గాను 599 మార్కులు

ఏలూరు, ఏప్రిల్‌ 22: ఏపీలో పదోతరగతి ఫలితాలు ఏప్రిల్‌ 22న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. అయితే ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో ఇదివరకెప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డు సాధ్యమైంది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ…

మత్తు మందు ఇచ్చి దోపిడీ చేస్తున్న డాక్టర్‌

ఏలూరు, ఏప్రిల్‌ 2 : ఏలూరులోగ్భ్భ్రాంతి కలిగించే వ్యవహారం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన రోగుల్ని ఏమార్చి మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న వైద్యుడి ఉదంతంపపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి తన వద్దకు…

భీమవరం నుంచి జనసేనాని

ఏలూరు, ఫిబ్రవరి 20:మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ`జనసేన కూటమి గెలుపు ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో దూసుకుపోతున్నాయ్‌. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు, పవన్‌ మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. దాదాపుగా…

మాగంటి బాబుతో ముద్రగడ భేటీ

ఏలూరు, ఫిబ్రవరి 6: ఏలూరులో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబుతో ముద్రగడ పద్మనాభం సమావేశం అయ్యారు. మాగంటి బాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు తాజా రాజకీయ అంశాలపైనా ఇరువురి మధ్య చర్చ జరగింది. టీడీపీ ? జనసేన పొత్తుకు…

సముద్రంలో మునిగిపోయిన యువజంట

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి సముద్రంలో మునిగిపోయారు. వారిద్దరికి నెల రోజుల క్రితం పెళ్లి అయింది. కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి వచ్చారు.…

21 కులాలు బీసీ గొడుగు క్రిందకు

ఏలూరు, నవంబర్‌ 15: ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు…

బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ:మాజీ శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌

ఏలూరు అక్టోబర్‌ 28: బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ అని మాజీ శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అన్నారు. శనివారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ…‘‘ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక…