Category: ఏలూరు

టీడీపీ గూటికి ఏలూరు మేయర్‌ దంపతులు

ఏలూరు, ఆగస్టు 27:వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టికి గుడ్‌ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…

22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు

ఏలూరు, ఆగస్టు 20: మదనపల్లె ఫైల్స్‌ దహనం ఘటనపై విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంతలోనే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసులోని ఫైళ్లు దగ్దమయ్యాయి. పోలవరం ఎడమ కాల్వ కింద చేసిన భూసేకరణలో భారీ స్కామ్‌ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అందులో…

ఛలో విశాఖ జయప్రదం చేయండి: ఏఐటీయూసీ నేతల పిలుపు 

తాడేపల్లిగూడెం: బడా కార్పొరేట్‌ కంపెనీల లాభాలలో శ్రమజీవులకు న్యాయమైన వాటా దక్కే వరకూ పోరాటాలు సాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌ పిలుపు ఇచ్చారు.సెప్టెంబర్‌ 1,2,3, తేదీల్లో విశాఖపట్టణంలో జరగనున్న ఎఐటియుసి జాతీయ సమ్మేళనాల పోస్టర్‌ ను సోమవారం విడుదల చేసారు.ఈ…

ఆగని ఆరాచకాలు ఆగని ఆరాచకాలు

ఏలూరు, ఆగస్టు 19: సమాజంలో మనిషి మాయమవుతున్నాడు. జంతువును జంతువు వేటాడే ఆటవిక రాజ్యంగా సమాజం మారుతోంది. స్నేహం చేసిన పాపానికి.. స్నేహితుడి భార్యని చెరిచారు ముగ్గురు యువకులు. భర్త ఎదుటే ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన…

60 లక్షల మందే.. డిసైడిరగ్‌ ఫ్యాక్టర్‌

ఏలూరు, మే 21 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేవిడతలో ఈసీ ఎన్నికలు నిర్వహించింది. మే 13న పోలింగ్‌ జరిగింది. రికార్డు స్థాయిలో 82 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌…

ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండిరగ్‌ డీఏ,టీఏ, జీపీఎఫ్‌ మెరుగైన పీఆర్సీ ఇస్తా:చంద్రబాబు నాయుడు

రాష్ట్ర భవిష్యత్‌ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది మే 13న విూరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కావాలి జగన్‌ చేసేవన్నీ చీకటి రాజకీయాలు, జగన్‌ పొత్తు కేసుల మాఫీ కోసం..నా పొత్తు రాష్ట్రం కోసం పోలవరం…

చంద్రబాబుకు మరోసారి అవకాశం… కనిపిస్తున్న సింపతి

ఏలూరు, మే 1: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయా? ఏడుపదులు దాటిన వయసులో ఆయనకు ఒక్క అవకాశమిస్తే పోలా? అన్న సింపతీ జనాల్లో వస్తుందా? అంటే కొందరిలో అలాంటి అభిప్రాయమే…

ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ మనస్వి 600 మార్కులకు గాను 599 మార్కులు

ఏలూరు, ఏప్రిల్‌ 22: ఏపీలో పదోతరగతి ఫలితాలు ఏప్రిల్‌ 22న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. అయితే ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో ఇదివరకెప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డు సాధ్యమైంది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ…

మత్తు మందు ఇచ్చి దోపిడీ చేస్తున్న డాక్టర్‌

ఏలూరు, ఏప్రిల్‌ 2 : ఏలూరులోగ్భ్భ్రాంతి కలిగించే వ్యవహారం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన రోగుల్ని ఏమార్చి మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న వైద్యుడి ఉదంతంపపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి తన వద్దకు…

భీమవరం నుంచి జనసేనాని

ఏలూరు, ఫిబ్రవరి 20:మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ`జనసేన కూటమి గెలుపు ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో దూసుకుపోతున్నాయ్‌. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు, పవన్‌ మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. దాదాపుగా…