తాడేపల్లిగూడెం, సెప్టెంబర్‌ 10: తాడేపల్లిగూడెంలో రూపాయకే బిర్యాని అనడంతో ప్రజలు ఎగబడ్డారు. ఆర్టిసి బస్టాండ్‌ సవిూపంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఫుడ్‌ ఫారెస్ట్‌ రెస్టారెంట్‌ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాత రూపాయి నోటుకి బిర్యానీ అని ప్రకటించింది. ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆఫర్‌ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల మధ్య పెట్టారు. దీంతో హోటల్‌ వద్ద పాత రూపాయి నోటుతో జనం బారులు తీరారు. క్యూ లైన్‌ రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్‌ కి ఇబ్బంది కలిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *