టీడీపీ జాతీయ అధ్యక్షుడు (TDP National President), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు (Arrest)కు నిరసనగా బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీమంత్రి (Ex Minister) మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat)లో దీక్ష (Protest) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, బాబు చనిపోతే తమకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారని అన్నారు. తాను త్వరలో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *