రూపాయికే బిర్యాని అనడంతో ఎగబడిన జనం
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 10: తాడేపల్లిగూడెంలో రూపాయకే బిర్యాని అనడంతో ప్రజలు ఎగబడ్డారు. ఆర్టిసి బస్టాండ్ సవిూపంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాత రూపాయి నోటుకి బిర్యానీ అని ప్రకటించింది. ఫ్లెక్సీ కూడా…