ఉత్తమ సేవలకు వరించిన ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్

అన్నమయ్య జిల్లా,రాయచోటి కి చెందిన వీరబల్లి వినయ్ కుమార్ ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ ని కేంద్ర పర్యటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  చేతులమీదుగా అందుకున్నారు.హైదరాబాద్ , కాచిగూడ లోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి కార్యాలయం నందు ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ ని కేంద్ర పర్యటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   చేతులమీదుగా అందుకున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *