తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువనేత శ్రీ నారా లోకేష్ బాబును తూర్పు గోదావరి జిల్లా,రాజోలు నియోజకవర్గం  పాదయాత్ర క్యాంప్ నందు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 10 జిల్లాలు,84 నియోజకవర్గాలు,209 రోజులు,2852.4 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుని,మన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుతో తాత్కాలిక విరామం అనంతరం నేడు యువగళం – పాదయాత్ర ప్రారంభం కావడం శుభపరిణామం అంటూ కొనియాడారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *